రూ.7,999కే షియోమీ రెడ్మీ 7 స్మార్ట్ఫోన్..  
                                       
                  
                  				  భారతదేశ మొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ 7ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది.
	
				  
	 
	ఈ ఫోన్ ఈనెల 29వ తేదీ నుండి అమేజాన్, ఎంఐ హోం స్టోర్స్లో రూ. 7,999 ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
				  											
																													
									  
	 
	షియోమీ రెడ్మీ 7 ప్రత్యేకతలు...
	* 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 
	* 1520 × 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 
				  
	* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 
	 
	* 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 
	 
	* 12, 2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
				  																		
											
									  
	* ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 
	 
	* డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయం కలదు.