1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Eswar
Last Modified: బుధవారం, 23 జులై 2014 (21:27 IST)

సునందా కేసు సీబీఐకి అప్పగించండి... సుబ్రమణ్యస్వామి

సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసును సిబిఐకు అప్పగించాలని బారతీయ జనతా పార్టీ నేత సబ్రమణ్య స్వామి సూచించారు. ఇదే అంశాన్ని హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపానన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించే అంశం పరిశీలిస్తున్నామని రాజ్‌నాథ్ చెప్పారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.