Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాలయానికి వెళ్తే.. ఇలా చేయాలి..?

Written By సెల్వి
Updated: గురువారం, 28 మే 2020 (18:18 IST)
సాధారణంగా దేవతలను శాస్త్రోక్తంగా పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే శివాలయానికి వెళ్ళే సమయంలో శివుడిని ఎలా పూజించాలనే నియమం వుంది. సాధారణంగా శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తొలుత ''శివాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించి.. రాజగోపురాన్ని తొలుత దర్శనం చేయాలి. ఆపై ఆలయం లోపలకి ప్రవేశించి విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. 
 
వినాయక పూజ తర్వాత నందీశ్వరుడిని స్తుతించాలి. నందీశ్వరుడిని దర్శించి.. నందీశ్వరా.. శివపరమాత్మను దర్శించేందుకు వచ్చాను. అనుమతి ఇవ్వాలని కోరాలి. ఆ సమయంలో నంది గాయత్రి మంత్రాన్ని జపించాలి. 
 
ఇక శివ దర్శనం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వుచ్చరించి స్తుతించడం మేలు. అటు పిమ్మట పార్వతీదేవిని, దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక మూడు, ఐదు, ఏడుసార్లు ఆలయ ప్రదక్షణ చేయాలి. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశ్శివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

అన్నీ చూడండి

పార్సెల్ పంపిన మహిళకు ఐ లవ్ యూ చెప్పిన రాపిడో డ్రైవర్

దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధిచేశారు : భట్టి విక్రమార్క

నోయిడాలో ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎస్ ఆత్మహత్య - ఎందుకో తెలుసా?

దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్- ఎంజాయ్‌మెంట్ అంటే వీళ్లదే, కరిగిపోయాను కర్పూర వీణలా వీడియో

అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ : స్పీకర్ గడ్డం ప్రసాద్

అన్నీ చూడండి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

తర్వాతి కథనం
Show comments