Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే.. భైరవుడి విభూతిని...?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 జూన్ 2023 (14:34 IST)
ఇంట సానుకూల శక్తి పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి ఇంట్లో సానుకూల శక్తులు నిలవాలంటే ఇంట్లోని స్త్రీలు ప్రతి శుక్రవారం ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి గుమ్మానికి కుంకుమ పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంపద చేరుతుంది. ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. 
 
పటిక రాయిని నల్ల తాడుకు కట్టి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా గణేశ విగ్రహం ఉండటం వల్ల ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
 
గణేశ విగ్రహానికి ప్రతిరోజూ పువ్వులు, ధూపం వేయడం ద్వారా ఆ ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శివాలయాల్లో భైరవుడికి అభిషేకం చేసిన విభూతిని కొనుగోలు చేసి, ఇంటి బయటి ద్వారానికి రెండు వైపులా కొద్దిగా ఉంచితే చెడు శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

అన్నీ చూడండి

5 నిమిషాల స్నానం వల్ల రూ. 1.30 లక్షల జరిమానా, ఇది ఎలా జరిగింది?

బొద్దింక సీజేపి అశుతోష్ రంకా ఏడుస్తున్నాడు, నాకు నవ్వొస్తోంది: ఢిల్లీ పోలీసు సోదరి వ్యాఖ్య

టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్

గుడివాడ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?

వై.ఎస్. వివేకా హత్య... మనీలాండరింగ్‌పై తెలుగు రాష్ట్రాల్లో సోదాలు

అన్నీ చూడండి

22-08-2026 శనివారం నాటి మీ రాశి ఫలితాలు - బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు

ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?

2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోంది? వీడియో వైరల్ (video)

తర్వాతి కథనం
Show comments