Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమిదలతో నేతి దీపం.. మంగళవారం అన్నదానం.. ఇంకా..?

Written By సెల్వి
Updated: గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:20 IST)
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి ఈ ఆధ్యాత్మిక సూచనలను పాటిస్తే సరిపోతుంది. మంగళవారం పూట అన్నదానం చేయడం ద్వారా కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజున ఇంట ఉదయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.  
 
ప్రమిదలతో నేతి దీపాన్ని వెలిగించడం విశేషం. అలాగే ఆలయంలో ఐదు వత్తులతో నేతి దీపాన్ని గురువారం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. రోజూ దీపం వెలిగించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సకల సంపదలు చేకూరుతాయి.
 
వినాయక స్వామికి బుధ, గురువారాల్లో ఏడు దీపాలను, కుమార స్వామికి 6, పెరుమాళ్ల వారికి ఆరు, నాగమ్మకు 4, శివునికి 3 లేదా తొమ్మిది, అమ్మవారికి 2, మహాలక్ష్మికి 8 దీపాలను వెలిగించాలి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. రాహుకాలంలో దుర్గమ్మకు దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

ట్రంప్‌ను విమానం బెల్లీ నుంచి బయటకు రప్పించి.. ఫుడ్ ట్రక్ ఎక్కించి బుల్లి విమానంలో తుర్కియే దాటించారు...

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి...తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

RTC: బ్రేక్ డౌన్ అయిన ఆర్టీసీ బస్సు.. మెకానిక్ మృతి.. ఎలా?

ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసిన యువతి.. ఎలా సాధ్యం?

యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా? ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

11-08-2026 మంగళవారం మీ రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది...

11 ఆగస్టు 2026, మంగళవారం పంచాంగం వివరాలు..

ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

తర్వాతి కథనం
Show comments