ఆదివారం, 1 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
దుబాయ్లో ఫ్యామిలీతో నటుడు మంచు విష్ణు, గగనతలంలో దూసుకొస్తున్న క్షిపణులు వీడియో షేర్
దుబాయ్ దేశంలో వున్న అమెరికన్ స్థావరాలపై ఇరాన్ దాడులు జరుపుతోంది. ఇదిలావుంటే తన ఫ్యామిలీతో దుబాయ్ పర్యటనలో వున్న మంచు విష్ణు దుబాయ్ ఆకాశంలో క్షిపణులు దూసుకు వస్తున్న దృశ్యాలను షేర్ చేసారు. ఆయన తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ... ఇరాన్ క్షిపణులు తమ ఇంటిని కదిలించాయనీ, వాటి భారీ శబ్దాలకు తన కుమార్తె ఐరా భయపడిపోయిందని పేర్కొన్నారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదనీ, ఇలాంటి పరిస్థితుల్లో పౌరులను సురక్షితంగా వుంచినందుకు స్థానిక రక్షణ దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. శాంతి కోసం ప్రార్థిస్తున్నాననీ, హరహర మహదేవ్ అంటూ పేర్కొన్నారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయేల్ సంయుక్త దాడులు.. అరబ్ వణుకుతోంది.. 8 దేశాలపై..?
ఇరాన్పై అమెరికా ఇజ్రాయేల్ దాడులు జరుగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ అంతటా లక్ష్యాలపై పెద్ద దాడిని ప్రారంభించాయి. దాడుల సమయంలో ఇరానియన్లు రక్షణ పొందాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. కానీ ఈ దాడులు పూర్తి చేసినప్పుడు.. ప్రభుత్వాన్ని పౌరులే స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, ట్రంప్ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తూనే ఉందని, అమెరికాను చేరుకోవడానికి క్షిపణులను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని పేర్కొన్నారు.
పారదర్శకత, న్యాయం, వారసత్వ గౌరవం: ఇటీవలి పరిణామాలపై స్పందించిన ప్రిన్స్ ఆజం జా
హైదరాబాద్: చరిత్ర, వారసత్వం దైనందిన జీవితంలో మమేకమైన నగరంలో... ప్రిన్స్ ఆజం జా కేవలం ఒక హోదా లేదా సంప్రదాయానికి ప్రతినిధిగా కాకుండా, న్యాయం కోరుకునే ఒక కుమారుడిగా, తాను ఎంతో అమితంగా ప్రేమించే వారసత్వ సంపదకు సంరక్షకుడిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ 8వ నిజాం కీర్తిశేషులు హెచ్.ఇ.హెచ్. మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరం జా బహదూర్ కుమారుడైన ప్రిన్స్ ఆజం జా.. ముకరం జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్(MJTEL)లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Banana Prices: భారీగా తగ్గిన అరటి ధరలు.. రైతులకు తప్పని కష్టాలు
మార్కెట్ ధరలు గణనీయంగా తగ్గడంతో రాయలసీమ వ్యాప్తంగా అరటి రైతులు మరోసారి కష్టాల్లో పడ్డారు. ఇటీవలి వారాల్లో టన్నుకు దాదాపు రూ.22,000 నుండి రూ.15,000కు పడిపోయింది, దీనివల్ల మంచి పంట పండినప్పటికీ సాగు ఖర్చులను తిరిగి పొందలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆశలు తిరిగి పొందిన రైతులు ఇప్పుడు కొత్త నష్టాలను ఎదుర్కొంటున్నారు. జనవరిలో, ధరలు టన్నుకు దాదాపు రూ.25,000 కు చేరుకున్నాయి. నెలల తరబడి కష్టాల తర్వాత లాభదాయకమైన రాబడిపై అంచనాలు పెరిగాయి. అయితే, ధరలు తగ్గడం వారి అవకాశాలను మరోసారి దెబ్బతీసింది.
వాష్రూమ్లో 16 ఏళ్ల విద్యార్థినికి గర్భస్రావం.. అబార్షన్ మాత్రలు తీసుకుందా?
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) పాఠశాలలోని పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఐదు నెలల పిండాన్ని శనివారం గర్భస్రావం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ బాలిక ప్రభుత్వ హాస్టల్లో ఉంటోంది.
లేటెస్ట్
27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టివుంచండి.
Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?
హనుమంతుడికి అంకితం చేయబడిన అనేక శ్లోకాలలో, అత్యంత మహిమాన్వితమైనది హనుమాన్ చాలీసా. ఇది భక్తులు హనుమంతుడి రక్షణ, బలం, దైవిక మద్దతును కోరుతూ పఠిస్తారు. రామునికి హనుమంతుడు నమ్మినబంటు. అంజనా దేవి- వాయుదేవుడు దంపతులకు జన్మించిన హనుమంతుడు.. సముద్రాలను దాటడం, పర్వతాలను కూల్చివేయడం, వాటిని భుజాలపై మోసుకెళ్లడం వంటి సాహసాలను సునాయాసంగా చేయగలడు. హనుమంతుడు అంకితభావం, క్రమశిక్షణ, తెలివితేటలు, సంకల్పానికి కారకుడు.
Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?
రంగభరి ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అనేది ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షంలో 11వ రోజున జరుపుకునే పవిత్రమైన రోజు. ఈ రోజున, ఉసిరి చెట్టును ప్రధానంగా పూజిస్తారు. ఎందుకంటే ఇది విష్ణువు నివాసంగా నమ్ముతారు. ఆసక్తికరంగా, ఈ రోజు హోలీ పండుగ రోజున వస్తోంది.
Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..
బాబా వంగా జ్యోతిష్యం గురించి అందరికీ తెలిసిందే. బాబా వంగా తన అంచనాల ప్రకారం త్వరలో నాలుగు రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అని ఆమె జోస్యం చెప్తోంది. వృషభ రాశిలో జన్మించిన వారు త్వరలో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆర్థికపరంగా ముందడుగు వేస్తారని బాబా వంగా జోస్యం చెప్తోంది. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని వంగా జోస్యం తెలియజేసింది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.