మంగళవారం, 29 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్కు రాలేదు.. వీడియో వైరల్
ప్రభుత్వ ఉపాధ్యాయులకు పని తక్కువ చేస్తారనే టాక్ వుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో పని కానిచ్చేసి సమయాన్ని వృధా చేస్తారనే ఆరోపణలు ఎన్నెన్నో వున్నాయి. ఈ ఆరోపణలు నిజం అనేలా.. ప్రభుత్వ టీచర్.. సంతకం చేశామా.. జీతం తీసుకున్నామా అనే స్టైల్లో వున్నాడు. అయితే అతనికి పెట్టిన పరీక్షలో అతను చిక్కుకున్నాడు. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని ELEVEN అనే పదం రాయమని కోరారు. కానీ ఆ పదాన్ని రాయలేక పట్టుబడ్డాడు.
పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?
పొరుగు దేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, భారతదేశం పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం మానేయాలని అరవింద్ సావంత్, ఏఐఎంఎం అసదుద్దీన్ ఒవైసీ లోక్సభలో అన్నారు. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 నేపథ్యంలో ఇద్దరు ఎంపీల ప్రకటనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ టోర్నమెంట్లో భారతదేశం- పాకిస్తాన్ మరోసారి ఒకే గ్రూప్లో డ్రాగా నిలిచాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సిందూర్పై జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న సావంత్, పొరుగు దేశం కాల్పుల విరమణ కోసం మోకాళ్లపై నిలబడి ఉన్నప్పుడు, పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు ఆపివేసిందని ఆశ్చర్యపోయారు.
Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లా సరిహద్దులు దాటి విస్తరించవచ్చని ఏపీఎస్సార్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. వెంకటగిరి బస్ స్టాండ్, డిపోను సందర్శించిన సందర్భంగా, ఆగస్టు 15న ప్రారంభించనున్న ఈ పథకం కోసం సన్నాహాలను ఆయన సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా మహిళలకు APSRTC బస్సు సర్వీసులను ఉచితంగా అందించడం ఈ చొరవ లక్ష్యం. సజావుగా అమలు జరిగేలా జోన్ వారీగా సమీక్షలు నిర్వహించినట్లు రావు మీడియాతో మాట్లాడుతూ ధృవీకరించారు.
తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క
తన తమ్ముుడుకి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన అక్క... తన భర్త సాయంతో అతన్ని కడతేర్చింది. అంత్యక్రియల సమయంలో మృతదేహం మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తండ్రి... కుమార్తెను, అల్లుడుని నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు
అమెరికాలో మళ్లీ తూటా పేలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాన్హట్టన్లోని ఓ భవనంలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్.వై.పి.డికి చెందిన పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన 27 యేళ్ల షేన్ తమురాగా గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.
లేటెస్ట్
శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?
శ్రావణ సోమవారం.. జులై 28న తొలి శ్రావణ సోమవారంను జరుపుకుంటున్నాం శ్రావణ మాసంలో శివుడి గురించి అభిషేకాలు చేస్తారు. ఈ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు, హోమాలు ఇతర మాసాల్లో కూడా వెయ్యిరెట్లు శుభయోగాలను ఇస్తాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలాలు, అన్నం మొదలైన వాటితో అభిషేకం చేస్తే జీవితంలో శుభాలు చేకూరుతాయి. సోమవారం రోజున శివుడికి బిల్వపత్రిని ఎవరైతే అర్పిస్తారో.. వారి పాపాలు అన్ని పటా పంచలైపోతాయి. శివుడికి బెల్లంను నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం వుంటుంది.
28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ఖర్చులు విపరీతం. తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట
నందికొండ అను నగరములో "పాపాఘ్ని" మఠమును 'విరాట్ విశ్వకర్శ' వంశోద్భవుడైన వీరభోజయాచార్యులు నిర్వహిస్తుండేవాడు. పరమ భక్తుడు, సకల వేద ఙ్ఞాన సంపన్నుడు, దయార్ద్ర హృదయుడూ అయిన వీరభోజయాచార్యులు మరియూ ఆతని ధర్మపత్ని 'వీర పాపమాంబ' కలిసి పాపాఘ్ని మఠమును అతిధిఅభ్యాగదుల మన్ననలు పొందునట్లు నిర్వహిస్తుండేవారు. వారు శ్రీ మద్విరాట్ విశ్వకర్శ యెక్క పరమ భక్తులు. ఒకనాడు భర్త ఇంట లేని సమయమున ఒక సాధువు వచ్చి "అమ్మా! మీరు త్వరలో ప్రారంభించబోయే పుణ్యక్షేత్ర సందర్శనలో సంతానభాగ్యము లేని మీకు పరమేశ్వరుని దివ్య కటాక్షవీక్షణములవలన దైవాంశసంభూతుడైన అవతార పురుషుడగు బాలుడు ఒక మహర్షి ప్రసాదముగా మీకు ప్రాప్తమవుతాడు.
27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. మీ సాయంతో ఒకరికి మేలు కలుగుతుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.