సోమవారం, 23 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు
గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్ అనే నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. జూన్ 19న గుజరాత్లోని రెండు అసెంబ్లీ స్థానాలైన పంజాబ్ (లూధియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్)లలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్లోని విసావదర్ సీటులో 56.89 శాతం ఓటర్లు ఓటు వేశారు. కాడిలో 57.90 శాతం పోలింగ్ జరిగింది. కేరళలోని నీలంబర్ ఉప ఎన్నికలో 75.27 శాతం ఓటర్లు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్ స్థానంలో 69.85 శాతం ఓటింగ్ శాతం, పంజాబ్లోని లూధియానా వెస్ట్ నియోజకవర్గంలో 51.33 శాతం ఓటర్లు ఓటు వేశారు.
ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్
ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానికదాడులు చేస్తున్నాయి. ఈ కారణంగా ఇరాన్లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఇరాన్లో చిక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా, ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానిక తీసుకొస్తోంది. తాజాగా మరో 311 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరితో కలుపుకుని స్వదేశానికి వచ్చిన మొత్తం భారతీయుల సంఖ్య 1428కి చేరుకుంది.
Damascus church: డమాస్కస్లోని చర్చిపై ఆత్మాహుతి బాంబర్ దాడి: 19మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్లోని చర్చిపై ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి బాంబర్ దాడి చేశాడు. ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనకు తానుగా పేలుడు పదార్థాలను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో కనీసం 19 మంది మృతి చెందారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని భద్రతా వర్గాలు, పర్యవేక్షణ బృందం తెలిపింది. సిరియా ఆరోగ్య అధికారులు తాజా అధికారిక మరణాల సంఖ్యను 13గా ప్రకటించగా, మరో 53 మంది గాయపడ్డారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో భారత్తో సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్తో సహా ఇతర ఇతర సహజవాయువుల కొరత ఏర్పడే అవకాశం ఉత్పన్నమైంది. ఈ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల దేశంలో చమురు కొరత ఏర్పడుతుందనే భయాలు అక్కర్లేదన్నారు.
దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఒరిస్సా రాష్ట్రంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను, దూడలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారిద్దరికి అరగుండు చేయించి, బలవంతంగా మురుగు నీరు తాగించారు. ఈ అమానుష సంఘటన గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. ఇది వెలుగులోకి రావడంతో కలకలం చెలరేగింది.
లేటెస్ట్
19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అందోళన కలిగిసాయి. చేబదుళ్లు తప్పవు. ఏ పనీ సాగదు. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆప్తులతో సంభాషిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?
చాంద్రమాన క్యాలెండర్లోని ఎనిమిదవ రోజు, "అష్టమి" అని పిలువబడుతుంది. అదీ బుధవారం అష్టమి వచ్చిందంటే.. ఆ రోజును బుద్ధాష్టమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజున శివుడిని, పార్వతి దేవిని పూజిస్తారు. బుద్ధ అష్టమి నాడు ఉపవాసం ఉంటే, వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. తమ జీవితాల్లో సంపద, శ్రేయస్సు కోసం భక్తులు బుద్ధ అష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు.
18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మనోధైర్యంతో మెలగండి. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
TTD: సెప్టెంబర్ నెలకు ఆన్లైన్లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల విడుదల తేదీలు, గదుల కేటాయింపులను టీటీడీ వివరించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం సెప్టెంబర్ కోటా జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడుతుంది.
17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ధైర్యంగా యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.