శుక్రవారం, 3 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శనివారం నుంచి అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ నగరంలోని సింగ్ నగర్లో ఉన్న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఈ పథకం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే, మరో 20 అజెండా అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ఆ రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్లో భాగంగా, ఇంటర్ పరీక్షలు వచ్చే యేడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ను లేపేస్తామని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరికలు చేశారు. సీమాంతర ఉగ్రవాన్ని అరికట్టకపోతే పాకిస్థాన్ను ప్రపంచ చిత్రపటంలోనే లేకుండా చేస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. దేవుడు అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?
ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవం వస్తుంది. 2025లో, ఈ తేదీ శనివారం వస్తుంది. ఇది వ్యక్తులు, సమూహాలకు అవగాహన ప్రచారాలను నిర్వహించడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది. 2025కి థీమ్ జంతువులను రక్షించండి, గ్రహాన్ని రక్షించండి అనేది ఈ దినోత్సవం 100వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. జంతువుల ప్రాణాలను రక్షించడం ఆరోగ్యకరమైన, స్థిరమైన ప్రపంచానికి ఎలా అనుకూలంగా ఉంటుందో ఈ థీమ్ చెప్తోంది.
యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు
యూట్యూబర్ పేరుతో శత్రుదేశం పాకిస్థాన్కు దేశ రహస్యాలను చేరవేస్తున్న ఓ వ్యక్తిని హర్యానా రాష్ట్ర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆ యూట్యూబర్ చారిత్రక అంశాల వెల్లడి పేరుతో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కీలక సమాచారం అందిస్తున్నట్టు పక్కా ఆధారాలను సేకకరించిన పోలీసులు... ఆ తర్వాత అరెస్టు చేశారు.
లేటెస్ట్
మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం
మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుడిని సంహరించిన దేవత అని అర్థం. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, దేవతలకు, లోకాలకు శాంతిని కలిగించిన దుర్గా దేవి రూపాన్ని ఇది సూచిస్తుంది. ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి, అన్యాయాన్ని అంతం చేయడానికి అమ్మవారు తీసుకున్న శక్తివంతమైన అవతారం. మహిషాసురుడిని సంహరించడానికి దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి దుర్గా దేవిని సృష్టించారు. ఆమె అన్ని శక్తుల సమాహారం. మహిషాసుర మర్దిని స్త్రీ శక్తి యొక్క అపారమైన బలానికి, ధైర్యానికి, రక్షణకు ప్రతీక. మహిషాసురుడు మనిషిలోని మృగ స్వభావానికి (లేదా పశు ప్రవృత్తికి), అజ్ఞానానికి, జడత్వానికి, అహంకారానికి ప్రతీక. ఈ మృగ స్వభావాన్ని, అంటే మనలోని చెడు గుణాలను, దేవి శక్తి మాత్రమే జయించగలదని తెలుస్తుంది.
148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం
148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 250 మంది మహిళలు కోటికుంకుమార్చన (కోటి కుంకుమ పూజ) నిర్వహించగా, ఏడు కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, 12 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లు, రూ.5 కోట్ల విలువైన భారతీయ కరెన్సీ నోట్లను ఉపయోగించి అమ్మవారిని అలంకరించారు.
Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?
తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజున అత్యంత ప్రకాశవంతమైన వాహన సేవకులలో ఒకటైన సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. బద్రీనారాయణ అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను ఆశీర్వదించారు. సూర్యప్రభ వాహన సేవ ప్రత్యేకంగా భక్తులలో ఆరోగ్యం, తేజస్సు, మొత్తం శ్రేయస్సును కోరడానికి రూపొందించబడింది. ఎందుకంటే సూర్యుడు వ్యాధులను తొలగించేవాడు. సూర్యుడిని శక్తిని ప్రదాతగా పూజిస్తారు. తిరుమల మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనం శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు.
01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన సమయం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలివారి తాహతుకు తగ్గట్టుగా మెలగండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పద్దుమణుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. తరచుగా సమావేశాల్లో పాల్గొంటారు.
Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ
గతంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో లక్షలాది మంది మహిళలు సద్దుల బతుకమ్మను జరుపుకోవడంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన పూల బతుకమ్మ పండుగ ఘనంగా ముగిసింది. ప్రకృతిని ఆరాధించే ఏకైక సాంస్కృతిక ఉత్సవం, స్థానిక సరస్సులు, చెరువుల వద్ద రంగురంగు పువ్వుల నిమజ్జనాలు జరుగుతాయి. మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవం అష్టమి తిథికి సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగిసింది. బతుకమ్మ ఉత్సవాలకు ముందు, పెళ్లికాని బాలికలు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ అనే మట్టి విగ్రహాన్ని పూజించి, తొమ్మిదవ రోజు దానిని నిమజ్జనం చేసే ముందు వివాహం గురించి పాటలు పాడుతూ ఉంటారు.