బుధవారం, 8 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు
నందమూరి కుటుంబ సభ్యులు నారా లోకేష్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ వారసుడు నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం నుంచి గెలుపొందాలని చూస్తున్నారు. తన ప్రయత్నాలలో భాగంగా, అతను పాదయాత్రకు నాయకత్వం వహించాడు. ప్రజల ప్రయోజనం కోసం అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు.
రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?
భారత పార్లమెంటు ఎన్నికల్లో చక్రం తిప్పాలని తెరాస పేరును భారాసగా మార్చుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది కేసీఆర్ పార్టీ. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ మంత్రానికి భారాస నుంచి వలసలు పెరిగిపోతుండటంతో కేసీఆర్ మదిని సలసలమనిపిస్తున్నాయి. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి కాస్త కోలుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్. ఇక కేసీఆర్ గారికి బస్సు యాత్ర తప్పలేదు.
13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ జరిగే ఎన్నికల పోలింగ్ కురుక్షేత్ర యుద్ధంతో సమానమని, ఇవి మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు అని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తన ఎననికల ప్రచారంలో భాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని, ప్రజల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు.
నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video
ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి. ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయని కామెంట్స్ చేశారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ను, క్రియేటర్ను ప్రధాని ప్రశంసించారు.
భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక
తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా శ్రీలంక దేశం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా ఫ్రీ వెసులుబాటు కల్పించింది. ఈ తరహా వెసులుబాటు కల్పించిన దేశాల్లో భారత్తో పాటు చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చేందుకు వీలుగా పలు దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకారం పైన పేర్కొన్న దేశాల నుండి విదేశీయులు శ్రీలంకకు చేరుకోవడానికి ముందు www.srilankaevisa.lk వెబ్సైట్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
లేటెస్ట్
05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి. అవసరానికి సాయం చేసేవారు ఉండరని గమనించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ నిర్ణయాలను ఖచ్చితంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారంలో గణనీయమైన పురోభవృద్ధి సాధిస్తారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు.
04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ ఏకాదశి సా.6.04 పూర్వాభాద్ర రా.7.55 ఉ.వ.8.44 ల 10.14 రా.వ.1.53 ల 3.22. ఉ.దు.5.37 ల 7.18. మేషం :- ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరం. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. టి.వి., మీడియా రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వృషభం :- స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివులకుఅధిక శ్రమ, చికాకులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవపట్టే ఆస్కారంఉంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి.
గురు గోచారం.. చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..
గురు పరవర్తనం.. మే 1వ తేదీన జరిగింది. ఈ గురు పరివర్తనం కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడింది. గురుభగవానుడు వృషభరాశిలో సంచారించడం ద్వారా వృషభరాశిలో నాలుగు గ్రహాలు కలయిక ద్వారా చతుర్గ్రాహి యోగం ఏర్పడింది. 2024 మే నెలలో, గురు భగవానుడు 12 సంవత్సరాల తర్వాత వృషభంలో పరివర్తనం చెందారు. ఇంకా 12 సంవత్సరాల తర్వాత, వృషభంలో 4 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇందులో గురు భగవానుడు బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలిసి ఉన్నారు.
03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ॥ దశమి రా.8.28 శతభిషం రా.9.34 ఉ.వ.5.50ల 7.20 తె.వ.3.31 ల 5. 01. ఉ.దు. 8.08 ల 8. 59 ప.దు. 12.21 ల 1.11. మేషం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. అధికారులు ఆగ్రహానికి గురయ్యే ఆస్కారం ఉంది. రావలసిన ధనం చేతికందుతుంది. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. వృషభం :- ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు వాయిదాపడతాయి. క్రీడా రంగాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉత్తర, ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన విషయాలలో కీలకమైనపాత్ర వహిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?
వివాహిక జీవితం, విద్య, జ్ఞానం, సంతానం, ధనాదాయం కోసం గురువుని స్తుతించాలి. మే 1వ తేదీన గురు పరివర్తనం జరిగింది. మేషం: ప్రస్తుతం గురుభగవానుడు మేషరాశిలో వున్నారు. తద్వారా మేషరాశి వారికి విజయం చేకూరుతుంది. లాభాలు వుంటాయి. ధనాదాయం చేకూరుతుంది. వృషభం: వృషభరాశిలో గురుపరివర్తనం జరిగింది. తద్వారా వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. వ్యాపారాభివృద్ధి, పదోన్నతి చేకూరుతుంది. ఉన్నతస్థాయికి చేరుకుంటారు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.