శనివారం, 15 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు
వైజాగ్ వేదికగా జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు.
ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్
ఇటీవలి కాలంలో భారత ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల కారణంగా ఆ సంఘం ప్రతిష్ట దిగజారిపోతోందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అద్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. పైగా, తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఓ పాఠంలాంటివన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలపై ఇండియా కూటమి నేతలు ఎంతో నేర్చుకోవాలన్నారు.
భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య తనపై కక్షకట్టి కేసు పెట్టి పదేపదే పోలీస్ స్టేషన్కు పిలుపిస్తుండటంతో జీర్ణించుకోలేని ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వైజాగ్ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విశాఖపట్టణంను మరో గోవాగా చేయాలన్నారు. ఇందుకోసం గోవా తరహాలో ఫ్రీజోనగా వైజాగ్ను ప్రకటించాలన్నారు. అలాగే, భర్త ఓ పెగ్గేస్తే భార్య మరింత చొరవ తీసుకుని ఐస్ క్రీమ్ తినేలా చూడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ను గొడ్డలితో నరికి చంపేశారు
తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదు చేసిన తితిదే ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్టు శుక్రవారమంతా ప్రచారం జరిగింది. అయితే, ఆయనది అనుమానాస్పద మృతి కాదని హక్కా హత్యేనని వైద్యులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో తేలింది. దీనిపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు.
లేటెస్ట్
అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్బాట్
ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ అత్యాధునిక చాట్బాట్కు అవసరమైన సాఫ్ట్వేర్ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.
13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి.
12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. కీలక వ్యవహారంలో ఏరాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకను ఘనంగా చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట
స్నానం చేసే నీటిలో ఇవి కలిపి చేస్తే ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం అన్నీ సమకూరుతాయి. స్నానపు నీటిలో ఏమి కలిపి చేయాలో తెలుసుకుందాము. ప్రతికూలతను తొలగించాలనుకుంటే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయండి. ఇది జుట్టు, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పాపాలు తొలగి పుణ్యం కలగాలంటే స్నాన మంత్రం చదువుతూ కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి. శుక్రగ్రహ దోషాలు తొలగి ధనవంతులు కావాలంటే, దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే శుక్రవారాల్లో పటిక నీళ్లతో కలిపి స్నానం చేయండి. మీకు స్వచ్ఛత, ఐశ్వర్యంతో పాటు ముఖం మెరుపు కావాలంటే గంధం కలిపిన నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయండి.
నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?
కాలభైరవ జయంతి నవంబర్ 12, 2025న పురస్కరించుకుని ఈ కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠించిన వారికి ఈతిబాధలు వుండవు. కాల భైరవ అష్టకం అనేది రక్షణ, క్రమశిక్షణను ప్రార్థించే పవిత్ర శ్లోకం. కాశీలో, భైరవుడు ధర్మానికి ఉగ్ర సంరక్షకుడిగా కాల స్వరూపుడిగా నిలుస్తాడు. స్కంద పురాణం చెప్పినట్లుగా, ఆయన శివుని కోపం నుండి బ్రహ్మ గర్వాన్ని అణచివేయడానికి ఉద్భవించి కాశీకి వచ్చాడు. అక్కడ ఆయన ఈ భూమికి శాశ్వత రక్షకుడయ్యాడు. ఇందులోని ప్రతి శ్లోకం కాలం ముందు వినయంగా జీవించాలని మనకు గుర్తు చేస్తుంది.