ఆదివారం, 7 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..
హైదరాబాద్లో జరిగిన ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. విమానాశ్రయ గందరగోళం యాదృచ్ఛికం కాదని ఆయన అన్నారు. పైలట్లకు న్యాయంగా వ్యవహరించడం గురించి కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను విమానయాన సంస్థలు విస్మరించాయని కేటీఆర్ అన్నారు. బ్యాకప్ ప్రణాళికలు రూపొందించబడలేదు.
పుతిన్-మోడీ ఫ్రెండ్షిప్ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?
మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామూలోడు కాదు, భారత్-రష్యాల మధ్య మైత్రి బంధాన్ని మరింత దృఢతరం చేసారు. ఇందుకుగాను మా ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలని నేను వాదిస్తానంటూ మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు భారత్ ఇచ్చిన గౌరవ మర్యాదలు మరెక్కడా దక్కవన్న ఆయన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా భారత్-రష్యాలు బాగా దగ్గరయ్యాయని ఆయన అన్నారు.
పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో నిందితుడైన రవికుమార్ తన వ్యధను వీడియో ద్వారా తెలియజేసాడు. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ... నేను ఏప్రిల్ 29, 2023 నాడు పరకామణిలో తప్పు చేసాను. ఆ మహా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో 90 శాతాన్ని తిరుమల వేంకటేశ్వర స్వామికి ఇచ్చేయాలని భావించి, అలాగే చేసాను. నా కుటుంబం నేను ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇందులో ఎవరి ఒత్తిడి నాపై లేదు. ఈ వ్యవహారం పైన ఎన్నో కట్టుకథలు అల్లుతున్నారు. నాపై ఎవరో ఒత్తిడి తెచ్చి ఆస్తులు రాసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.
Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్
మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్పై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. రాజకీయ మద్దతుతో అద్దేపల్లి జనార్ధన్ రావు ఇబ్రహీంపట్నంలో అక్రమ వ్యాపారాన్ని నడిపారని, ములకల చెరువు నుండి ఉత్పత్తి యూనిట్లను నిర్వహించారని దర్యాప్తులో తేలింది. విజయవాడ మద్యం కుంభకోణంలో ఎనిమిది మంది నిందితులను ఎక్సైజ్ కోర్టు ముందుంచారు. సిట్ పాత్రలను వివరంగా జాబితా చేసి అడ్డేపల్లి జనార్ధన్ రావును ఏ1గా, జగన్మోహన్ రావును ఏ2గా పేర్కొంది. ఇబ్రహీంపట్నంలో ఇద్దరూ నకిలీ మద్యం కేంద్రాలను ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు.
అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం అయ్యే వ్యక్తి అనీ, సీఎం అవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అందువల్ల అలాంటి నాయకుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ఆయన కోనసీమ గురించి ఏమి మాట్లాడారో నేను చూసానంటూ చెప్పిన ఉండవల్లి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందంటూ చెప్పుకొచ్చారు.
లేటెస్ట్
Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?
మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించినట్లైతే సర్వశుభాలు చేకూరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బావుంటుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారో, మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారంనాడు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తామర పూలను సమర్పించాలి.
04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు సామాన్యం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు విఆహ్వానం అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
జై గురుదత్త
సాధకులకు దత్తమయ్యే శక్తి దత్త రూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పనిలేదు. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించగడానికే జ్ఞాన స్వరూపమైన దత్తావతారం ఉద్భవించింది. మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడుగా, గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు. మహా పతివ్రతైన అనసూయదేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి, నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం, ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం, త్రిమాతలు రావడం, త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం, త్రిమాతలు, త్రిమూర్తులు సంతోషంగా అత్రి, అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందని కధనం.
03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీలు కొలిక్కివస్తాయి. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతిని సెంట్రల్ జోన్గా ఉంచి ఆధ్యాత్మికతను అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంత్రి మంగళవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తరువాత, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తుడా చైర్మన్తో చర్చించినట్లు చెప్పారు.