మంగళవారం, 30 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తిరుమలకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన తితిదే చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా పాల్గొన్నారు.
Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్
డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక మహిళ నుండి రూ. 1.95 కోట్లకు పైగా దోచుకున్నందుకు గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్లోని భావ్నగర్కు చెందిన సయ్యద్ సోయాబ్ జాహిద్ భాయ్, బెలిమ్ అనస్ రహీమ్ భాయ్లను అరెస్టు చేశారు. సైబర్ నేరానికి పాల్పడటంలో నిందితులు కీలక పాత్ర పోషించారని, మోసం చేసిన డబ్బును స్వీకరించడానికి, విత్డ్రా చేసుకోవడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని, ఆ తర్వాత ఆ డబ్బును హవాలా నెట్వర్క్ల ద్వారా దుబాయ్లో ఉన్న సైబర్ మోసగాళ్లకు బదిలీ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు తెలిపారు.
జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్ప్రెస్తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్
ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణాన్ని ఇపుడు ఆ హోదా నుంచి తొలగించడం జరిగిందని, ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నదని ఏపీ మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ఈ తరహా నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా, సోమవారం ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది.
భరత్ నగర్ హత్య కేసు : నిందితుడికి మరణశిక్ష
హైదరాబాద్ భరత్ నగర్లో జరిగిన ఓ హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది. భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో జరిగి నహత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్కు మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వెంకటేశ్వర రావు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా, గత 2011లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుడుకి 14 యేళ్ళ తర్వాత శిక్ష పడింది.
లేటెస్ట్
27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆటంకాలెదురైనా పనులు పూర్తవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
అది నైటీయే కానీ డేటీ కాదు కదమ్మా: గరికపాటి చురకలు (video)
సుప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు ప్రస్తుతం మన సమాజంలోని వికృత పోకడలను తూర్పారపడుతుంటారు. ఆయన చెప్పదలుచుకున్నది ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా చెప్పేస్తుంటారు. అందులో ఎలాంటి మొహమాటం వుండదు. ఆయన మహిళలు సందర్భానుసారంగా కాకుండా వేసుకునే దుస్తుల గురించి చురకలు అంటించారు. నైటీ గురించి మాట్లాడుతూ... దాని పేరే నైటీ. అది రాత్రి వేసుకునే వస్త్రం. అందుకే దానికి నైటీ అని పేరు పెట్టారు. రోజంతా పగలు కూడా వేసుకుని తిరగడానికి అది డేటీ కాదు కదమ్మా. నైటీ అన్నందుకు దానికి కాస్తయినా గౌరవం ఇవ్వాలి.
26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సన్నిహితులతో సంభాషిస్తారు.
25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి.
2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?
ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై అర్దాష్టమ శని ప్రభావం అంతగా ఉండదు. ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ప్రతి విషయంలోను ఆత్మస్థైర్యంతో ముందుకెళతారు. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగివస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.