బుధవారం, 1 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో విమానయాన కనెక్టివిటీ విస్తరించనుంది. రాష్ట్రం ఎనిమిది కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేస్తోంది. ఇవి అంతర్గత ప్రాంతాలను ప్రధాన నగరాలతో అనుసంధానిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం, వాణిజ్యాన్ని పెంచుతాయి. శ్రీకాకుళం, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, అమరావతి, ఒంగోలు, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్లలో కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ వాయు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ఒక ప్రణాళికలో భాగం.
మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?
హైదరాబాద్లోని ఎస్సార్ నగర్లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. మందుల విషయంలో జరిగిన గొడవ తర్వాత 42 ఏళ్ల మహిళ తన 90 ఏళ్ల తల్లిని ఇనుప రాడ్తో చంపింది. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. మాత్రలు వేసుకోకపోవడంపై జరిగిన వాగ్వాదంలో కూతురు తన తల్లిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిషన్ పాజిబుల్ మోడ్లో ఉన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం నుండి వ్యాపారాన్ని వేగవంతం చేయడం వైపు దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడులను వేగవంతం చేయడం, గత ప్రభుత్వం హయాంలో కోల్పోయిన ఐదు సంవత్సరాలను తిరిగి పొందడం ఆయన లక్ష్యంగా మారింది. పేదరికాన్ని అంతం చేయడానికి సంపద సృష్టి కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఇది వనరులను పేదలకు తిరిగి ఇవ్వడానికి అనుమతిస్తుంది.
గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?
గల్ఫ్లో పనిచేస్తున్నప్పుడు కువైట్కు చెందిన అల్ అహ్లి బ్యాంక్ నుండి రుణాలు ఎగవేసినందుకు కేరళకు చెందిన 13 మంది నర్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 13మంది నర్సులు మొత్తం రూ.10.33 కోట్ల రుణాలను ఎగవేసారు. వీటి మొత్తం రూ.61 లక్షల నుండి రూ.91 లక్షల వరకు ఉంది.
కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?
ప్రేమజంట మృతి కాకినాడలో సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట మండలం, పనసపాడులో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో గల మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. యువకుడి మృతదేహాం హుస్సేన్పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
లేటెస్ట్
01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన సమయం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలివారి తాహతుకు తగ్గట్టుగా మెలగండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పద్దుమణుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. తరచుగా సమావేశాల్లో పాల్గొంటారు.
Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ
గతంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో లక్షలాది మంది మహిళలు సద్దుల బతుకమ్మను జరుపుకోవడంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన పూల బతుకమ్మ పండుగ ఘనంగా ముగిసింది. ప్రకృతిని ఆరాధించే ఏకైక సాంస్కృతిక ఉత్సవం, స్థానిక సరస్సులు, చెరువుల వద్ద రంగురంగు పువ్వుల నిమజ్జనాలు జరుగుతాయి. మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవం అష్టమి తిథికి సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగిసింది. బతుకమ్మ ఉత్సవాలకు ముందు, పెళ్లికాని బాలికలు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ అనే మట్టి విగ్రహాన్ని పూజించి, తొమ్మిదవ రోజు దానిని నిమజ్జనం చేసే ముందు వివాహం గురించి పాటలు పాడుతూ ఉంటారు.
Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం
బుధ గ్రహ పరివర్తనం 2025.. శుక్రుని సొంతింటిలోకి బుధుడు ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశులవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నవగ్రహాల్లో ప్రతి గ్రహం పరివర్తనం చెందుతూ వుంటాయి. ఆ సమయంలో అవి ఇతర గ్రహాల్లో కలయిక ల్ల శుభ, అశుభ యోగాలను ఇస్తాయి. వాక్చాతుర్యం, బుద్ధికుశలత, వ్యాపారాలకు కారకుడైన బుధ గ్రహం ప్రస్తుతం అక్టోబర్ 3వ తేదీన తులారాశిలోకి ప్రవేశించడం ద్వారా ఆ రాశివారికి శుభ ఫలితాలు వుంటాయి.
శ్రీ సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు. ఇంకా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మూల నక్షత్రం రోజు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సందర్శన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి.