శుక్రవారం, 1 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు
పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఆ తల్లీకొడుకులు ఉత్తీర్ణులయ్యారు. దీనితో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీ లహరి అనే మహిళ కొన్ని కారణాల వల్ల పదో తరగతి పరీక్షలు రాయలేకపోయింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది. తన కుమారుడు పదో తరగతి చదువుతుండగా అతడితో పాటు ఓపెన్ స్కూలు ద్వారా ఆమె కూడా టెన్త్ చదివింది. రిజల్ట్స్ రావడంతో ఎంతో ఉత్కంఠగా తను పాసయ్యానా లేదా అని ఎదురుచూసింది. కుమారుడికి 600కి 562 మార్కులు రాగా తల్లి లహరికి 360 వచ్చాయి.
పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో
పెళ్లి మండపంలో ఓ వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేయకుండా మండపం కింద నిలబడి ఆమెనే దీనంగా చూస్తూ వున్న ప్రియుడి మెడలో వేసేసింది. దాంతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఛింద్వాడాలో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వివాహ తంతు ముగియనున్న సమయంలో వధువు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతలో వేదిక వద్ద ఆమెకి తన ప్రియుడు కనిపించాడు. అంతే... దండను తీసుకుని వేదిక దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను అతడి మెడలో వేసేసి హత్తుకున్నది.
కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్లైన్స్, క్షమాపణ
నేపాల్ ఎయిర్ లైన్స్ భారతదేశానికి క్షమాపణలు చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పొరబాటున పాకిస్తాన్ భూభాగంలో చూపామనీ, అందుకు క్షమించాలని కోరింది. ఐతే క్షమాపణలు చెప్పడానికి కూడా టైం తీసుకున్నది. అసలు ఏం జరిగిందంటే... జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాక్ భూభాగంలో వున్నట్లు నేపాల్ ఎయిర్ లైన్స్ తన మ్యాపులో చూపించింది. ఈ మ్యాపును చూసిన భోజ్ పురి నటుడు, గాయకుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది రెచ్చగొట్టేది వుందంటూ ట్వీట్ చేసారు. దీనితో నేపాల్ ఎయిర్ లైన్స్ ఆ మ్యాప్ తో వున్న పోస్టును డిలీట్ చేసింది.
చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?
భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరికి హత్యకు దారితీసింది. తనతో జీవితాంతం కలిసి నడవాల్సిన భార్యను భర్త అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఒక నివాస ప్రాంతంలో నివసిస్తున్న రూపక్, సోనియా దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. మంగళవారం రాత్రి వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది.
కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో
అసలే కోతి. దాన్ని కదిలిస్తే ఇంకేమైనా వుంటుందా, ఏం చేస్తుందో దానికే తెలియదు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఓ వీడియోలో ఓ బామ్మ కోతిని తరుముతోంది. ద్విచక్ర వాహనంపై కూర్చున్న కోతిని రాయిని ఎత్తి విసిరేసింది. ఆ దెబ్బను తప్పించుకున్న కోతి కాస్తా బామ్మ మీద పడి పళ్లతో కొరకపోయింది. ఎలాగో విదిలించుకున్న బామ్మ మళ్లీ పట్టువదలకుండా ఈసారి ఓ కర్రతో కోతిని కొట్టపోయింది. అది కూడా రెట్టించిన ఆగ్రహంతో కర్రను పట్టుకుని మీదకు ఉరికింది. కోతి దెబ్బకు జడుసుకున్న బామ్మ ఇక అక్కడ్నుంచి వెనుదిరిగింది. కానీ కోతి మాత్రం ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే వుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
లేటెస్ట్
మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?
మంగళవారం నాడు ప్రదోషం వస్తే, దానిని భౌమ ప్రదోషం అంటారు. ఈ రోజున శివాలయాల్లో నందీశ్వరునికి, ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాదులు జరుగుతాయి. మంగళవారం నాడు వచ్చే ప్రదోషాన్ని రుణ విమోచన ప్రదోషం అని కూడా అంటారు. 'రుణం' అంటే అప్పులు 'విమోచన' అంటే ఉపశమనం కలుగుతుంది. అందువల్ల, రుణ విమోచన ప్రదోషం నాడు శివుడిని పూజించడం వల్ల ప్రతికూల రుణ కర్మలు తొలగిపోతాయి. జీవితంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి.
28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలు పురోగతిన సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి.
26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం, ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం చేసి భంగపడతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. శనివారం వారు ప్రముఖల సందర్శనం కోసం పడిగాపులు తప్పువు. దంపతుల మధ్య అవగాహన లోపం, చీటికిమాటికి అసహానం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. పరిచయస్తుల రాక చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ధన్యప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?
ఆదివారం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా సూర్యుడు గ్రహాలకు రాజు, కాబట్టి ఆదివారాన్ని సూర్యారాధనకు కేటాయించారు. ఆదివారం నాడు అనుసరించాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలు ఏమిటో తెలుసుకుందాము. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని అంటారు. అంటే ఆరోగ్యం కావాలనుకునే వారు సూర్యుడిని ఆరాధించాలి. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో సూర్యుడికి నీటిని(అర్ఘ్యం) సమర్పించడం శుభప్రదం.