సంబంధిత వార్తలు
- తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే వద్దన్నాను.. అప్పలరాజు
- అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్పో 2023లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు మంచి ఆదరణ
- శ్రీవారి పేరిట బ్యాంకుల్లో 11 టన్నుల బంగారం - రూ.17 వేల కోట్ల డిపాజిట్లు
- జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు
- తిరుమలలో చిరుత కలకలం.. భక్తుల్లో భయం భయం..
ఈ ఏడాది ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు- టీటీడీ ప్రకటన
శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. అధికమాసం సందర్భంగా ఈసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఒకేసారి నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. రెండుస్లారు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వెల్లడించారు.
