సంబంధిత వార్తలు
- కోవిడ్ టీకాతో మనల్ని కాపాడిన మోదీకి ఓటు వేయండి.. దేవేంద్ర ఫడ్నవీస్
- కాంగ్రెస్ లీడర్గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి
- ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం
- తుక్కుగూడలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భారీ సభ
- భద్రాచలంలో శ్రీరామనవమి.. అక్షింతలకు 300 క్వింటాళ్ల బియ్యం
మే 8న వేములవాడలో ప్రధాన మంత్రి పర్యటన
మే 8న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని తొలి వేములవాడ పర్యటన దృష్ట్యా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన దర్శనం, ప్రత్యేక పూజలు చేసేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఉదయం 10 గంటలకు వేములవాడలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించేందుకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ను రెండు లేదా మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
తర్వాతి కథనం
