సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు మహారాష్ట్రలలో పాలసేకరణను పెంచిన హాప్
- హీరోలను తప్పుదోవపట్టించారు - నిజంచెప్పిన అశ్వనీదత్
- ఏపీ, తెలంగాణల్లో డబ్బును బ్యాంకుల్లో వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది, ఆ సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- జగన్ అక్రమాస్తుల కేసు - కేవీ బ్రహ్మానంద రెడ్డికి చుక్కెదురు
- విమర్శలకు తలొగ్గిన కేంద్రం - రైళ్లలో రాయితీల పునరుద్ధరణకు ఓకే
తెలంగాణలో 800కి దాటిన కరోనా కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 800 దాటింది. గడిచిన 24 గంటల్లో 38,122 శాంపిల్స్ పరీక్షించగా, 836 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
అత్యధికంగా హైదరాబాదులో 443 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55, రంగారెడ్డి జిల్లాలో 52, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 765 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు.
తర్వాతి కథనం