సంబంధిత వార్తలు
అల్లు అర్జున్ కు వందకోట్ల ఆఫర్ వచ్చింది!
Atly- Arjun
ఈ సినిమాకు సీక్వెల్ గా `పుష్ప ది రూల్`` అనే సెట్పైకి వెళ్ళబోతుంది. మార్చి 25న షూటింగ్ ప్రారంభం కానున్నదని సమాచారం. అయితే ఈలోగా తమిళంలో పేరు పొందిన అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలిసింది. 2.0, దర్బార్, కత్తి సినిమాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి నిర్మించనుంది. ఇందుకు గాను వంద కోట్ల ఆఫర్గా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప కలెక్షన్లపై అల్లు అర్జున్కు బాలీవుడ్లో వున్న ఆదరణ పట్ల పలువురు స్పందించిన తీరు తెలిసిందే. తాజాగా కంగనా రనౌత్ కూడా స్పందించింది. దీనితో అల్లు అర్జున్కు డిమాండ్ పెరిగినట్లయింది.
తర్వాతి కథనం
