మంగళవారం, 19 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 8 జనవరి 2016 (15:48 IST)
భార్య పోయిన రెండవరోజే పెళ్ళా?
"భార్య పోయిన రెండవరోజునే పెళ్ళిచేసుకున్నావా?" అడిగాడు వంశీ.
"సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వంకాదు నాది" అన్నాడు రవి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
లోహపు షీట్లు నేలకూలడంతో మూడేళ్ల చిన్నారి మృతి
గాలులకు లోహపు షీట్లు నేలకూలడంతో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. సోమవారం రాత్రి చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచాయి. కౌడిపల్లి మండలం జాజి తండాలో మూడేళ్ల బాలిక సంగీత తన ఇంటి పైకప్పు రేకుల కింద పడి మృతి చెందింది. సోమవారం రాత్రి చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచాయి. ఈదురు గాలులకు మెటల్ పైకప్పు షీట్లు నేలకూలాయి. చిన్నారి ఛాతీపై గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదు.. బీజేపీలో చేరడం లేదు : ఎర్రబెల్లి దయాకర్
తాను పార్టీ మారనున్నట్టు సాగుతున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి నేత ఎర్రబల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎస్.ఐ.బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. ట్యాపింగ్ అంశంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.
తెలంగాణలో వర్షాలు.. ఊపిరి పీల్చుకున్న జనం
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉపశమనం పొందింది. మంగళవారం హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్తో పోలిస్తే 34.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సోమవారం నమోదైన 33.6 డిగ్రీల సెల్సియస్ కంటే ఇది కాస్త ఎక్కువ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వెనక్కి తగ్గిన కవిత... పిటిషన్ వెనక్కి!
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత ఇదే కేసులో గత యేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. పైగా, ఈ కేసులో బెయిల్తో పాటు తదుపరి చర్యలను న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాగా, ఈ కేసు విషయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు గత యేడాది సమన్లు జారీ చేయగా, వీటిని కవిత సవాల్ చేస్తూ గత యేడాది మార్చి 14వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయరాదని, ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆదేశించాలంటూ ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పైగా, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆమె సుప్రీంను కోరగా కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి ఈడీ, కవిత పిటిషన్లపై విచారణలు, వాయిదాల పరంపర కొనసాగుతూ వచ్చింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160కు పైగా సీట్లు గెలుచుకుంటాం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి 160కి పైగా సీట్లను గెలుచుకుంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపడుతారన్నారు. అలాగే, ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఇది నవశకానికి ఆవిర్భావమన్నారు. గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్మిస్తామన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అధికార వైకాపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, ఈ కారణంగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, హింసా రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చీమ చింతకాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవి రావడంతోటే చీమచింత కాయలు, ముంజకాయలు వచ్చేస్తాయి. ముఖ్యంగా చీమచింతకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వగరు రుచితో కొన్ని తీపి రుచితో కొన్ని వుంటాయి. ఐతే తీపి చీమచింతకాయలు తినాలి. చీమ చింతకాయలు లోపలి గింజలు తినకూడదు. ఈ చీమ చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చీమ చింతకాయలు తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి వస్తుంది. వీటిలో విటమిన్, ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో వున్నాయి. చీమ చింతకాయలను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తగు మోతాదులో తినవచ్చు.
డయాబెటిస్ వున్నవారు పెరుగు తినవచ్చా?
పాల ఉత్పత్తి అయిన పెరుగు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా మార్గదర్శకం ప్రకారం, పెరుగు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాము. వెన్న లేని పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉన్నాయి. జీవక్రియను సరిచేయడంలో సహాయపడే ప్రోబయోటిక్స్ను పెరుగు కలిగి ఉంటుంది.
ఏ సమస్యకు ఎలాంటి పండు రసం తాగాలో తెలుసా?
పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో, రసాలను పండు నుండి సంగ్రహిస్తారు. దీనితో మిగిలిన పండ్లలోని ఫైబర్ తగ్గిపోతుంది. వివిధ పండ్ల రసాలు, అవి శరీరానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు. టొమాటో రసంలో విటమిన్ సి వల్ల ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి కలిగి వుంటుంది. యాపిల్ జ్యూస్లో పొటాషియం ఎలక్ట్రోలైట్గా పనిచేయడంతో నరాల సిగ్నలింగ్, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వేసవిలో సబ్జా గింజలు మిల్క్ షేక్ తాగితే?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
అల్పాహారానికి ముందు ఉదయం వేళ తినాల్సిన ఆహారాలు ఇవి
ఉదయం వేళ అల్పాహారంగా శరీరంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అల్పాహారంగా దోసె, ఇడ్లీ వంటివి తీసుకుంటున్నప్పటికీ అంతకంటే ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. అవేమిటో తెలుసుకుందాము. బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి తినండి. గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని పరగడుపున తాగితే టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరచెంచా లెమన్ గ్రాస్ రసం తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.