మంగళవారం, 7 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 23 డిశెంబరు 2014 (18:02 IST)
పిచ్చివాడివని అంగీకరించావు..!
కొంటెపిల్ల : డాడీ! అయామ్ మ్యాడ్ అంటే ఏమిటి?
డాడీ : నేను పిచ్చివాడ్ని
కొంటెపిల్ల : చక్కగా, కరెక్టుగా చెప్పావు నాన్నా?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ
మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల మేరకు చేతులు మారాయని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఫోన్ రికార్డుతో పాటు డబ్బులు చేతులు మారాయని సక్ష్యాలు ఉన్నా కూడా ఐదేళ్లుగా ప్రభుత్వం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలు సేకరించేదాకా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందనే విషయం తమకు తెలియదని తెలిపారు.
చంద్రబాబు హామీలు కేవలం సైకిల్ బెల్స్ మాత్రమే..జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా మహిళా లబ్ధిదారులకు అందాల్సిన నిధులను అడ్డుకోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు
లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మే 13న ఒకే దశలో జరుగుతాయి.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని ఎన్నికల్లో ప్రస్తావించరాదంటూ కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, షర్మిల మాత్రం ఈ ఆదేశాలను ఉల్లంఘించి వివేకా హత్య కేసును పదేపదే ప్రస్తావిస్తున్నారంటూ వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు.
కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడపున ఆఖరిగా పుట్టాడు అంటూ తన తమ్ముడికి మద్దతు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని చిరంజీవి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలోని చిరంజీవి సందేశాన్ని పరిశీలిస్తే, 'కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్... తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం... ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా ఎసిడిటీ నుంచి బయట పడవచ్చు. తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి, దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది.
ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాము. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్గా తగ్గిస్తుంది, రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కెళ్లినంత లాభం. జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేస్తుంది, అనవసరమైన ఫ్యాట్ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిలో వున్న అడ్రినలైన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మార్చి రక్తపోటును నియంత్రిస్తుంది.
బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?
బాదంపప్పును ఎండబెట్టినవి తినాలా లేక నానబెట్టి తినాలా అని చాలామందికి సందేహం వుంటుంది. ఎలాంటి బాదం పప్పును తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. బాదంపప్పును తినడానికి సరైన మార్గం వాటిని పొట్టు తీసి తినడమే. అందువల్ల ఎండిన బాదంపప్పుల కంటే నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది. నానబెట్టిన బాదం జీర్ణక్రియకు మంచిది నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది నానబెట్టిన బాదం ఆకలిని అరికడుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదం చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది నానబెట్టిన బాదం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
ఎన్నికల సీజన్లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి
భారతదేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రాజకీయ పార్టీల కార్యకర్తలు అంతా బయట తిరుగుతున్నారు. ఈ పార్టీ కార్యకర్తల అంకిత భావానికి అవధులు లేవు. ఎన్నికల కార్యకలాపాల పట్ల అవిశ్రాంత నిబద్ధతతో, దేశ రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో ముందంజలో ఉన్న ఈ వ్యక్తులకు అధిక శక్తి స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్య మైనది. ఈ హడావిడి మధ్య, బాదం పప్పులు జీవనానికి కీలక వనరుగా ఉద్భవించాయి. ఇవి ఈ కార్య కర్తలకు రోజంతా వారు చురుకుగా, దృష్టి కేంద్రీకరించడానికి సహజమైన, సుస్థిరమైన శక్తిని అందిస్తాయి.
స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి
స్ట్రాబెర్రీలు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని అధ్యయనంలో తేలింది. నలుపు రంగులు బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలు దూరమౌతాయి. స్ట్రాబెర్రీలు తింటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి, ఆర్థరైటీస్ బారిన పడకుండా కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె ఆరోగ్య సమస్యలను నివారించడానికి స్ట్రాబెర్రీ సహాయపడుతుంది.