బుధవారం, 29 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శాతవాహన ఎక్స్ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం
శాతనవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో స్టాపేజీని కల్పించారు. ఈ నెల 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందని పేర్కొంది. ఈ స్టేషన్లో ఒక నిమిషం పాటు ఆగుతుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైలుకు రైలుకు స్టాఫ్ కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య అనునిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై జనగామ్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది.
తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది
మొంథా తుఫాను తీరందాటింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య ఉన్న అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటింది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను కోస్తాంధ్రలోని విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెను ప్రభావం చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై మొంథా తుఫాను ప్రభావం ఉంటుందని, అత్యవసరపరిస్థితిని ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 75805 మందిని పునరావస కేంద్రాలకు తరలించారు. 219కి పైగా వైద్య క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని భయపెట్టిన మొంథా తుఫాను మంగళవారం రాత్రి తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. బంగాళాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఏపీ, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలను భయపెట్టిన విషయం తెల్సిందే.
Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న మొంథా తుఫాను ప్రభావాన్ని వివరించడానికి మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిజ సమయంలో నిశితంగా పర్యవేక్షిస్తోందని, సహాయక చర్యలు అత్యవసరంగా.. సమన్వయంతో జరుగుతున్నాయని లోకేష్ హామీ ఇచ్చారు. దుర్బల జిల్లాలలో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను హై అలర్ట్లో ఉంచామని, త్వరిత తరలింపు, అవసరమైన సేవల పునరుద్ధరణ, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి బృందాలను మోహరించామని నారా లోకేష్ తెలిపారు.
చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?
మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్రమైన రాజకీయ వైరం ఉన్నప్పటికీ, పార్టీలకు అతీతంగా నాయకులు హరీష్ రావుకు సంతాపం తెలిపారు. ప్రస్తుతం తుఫాను మొంథా సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హరీష్ రావుకు తన సానుభూతిని ఎక్స్ ద్వారా తెలియజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం.
పింక్ రిబ్బన్కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి
హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్పై ఉన్న అపోహలను తొలగించారు.
ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉప్పు శనగలు... వీటినే వేయించిన శనగలు లేదా పుట్నాలు అంటారు. ఇవి చాలా మందికి ఇష్టమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇవి పోషకాలతో సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉప్పు శనగలు తినడం వలన కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శనగల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడానికి చాలా అవసరం. మాంసాహారం తీసుకోని వారికి ఇవి మంచి ప్రొటీన్ వనరు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండటం వలన త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గోధుమ పండితో తయారు చేసే వాటిలో చపాతీలు కూడా వుంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో లేదా కొన్ని పరిస్థితులలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాము. చపాతీలు తయారయ్యే గోధుమ పిండిలో గ్లూటెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. సీలియాక్ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ను జీర్ణించుకోలేరు. చపాతీలు తింటే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, పోషకాహార లోపం, ప్రేగులలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
చక్కెరను అతిగా వాడటం చాలామందికి అలవాటు. రుచికి సరిపడా వేసుకుంటే ఎలాంటి సమస్య వుండదు కానీ మోతాదుకి మించి చక్కెరను వాడితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుందంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కాస్తంత చక్కెరను తగ్గించుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటున్నారు. అధిక చక్కెర రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న చక్కెరను తగ్గించడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.