శనివారం, 14 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu)పై ఇరాన్ దాడి చేసి చంపేసిదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఇదే టాపిక్ పైన చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ దాడి చేసిందనీ, ఈ దాడిలో నెతన్యాహు మరణించాడంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐతే ఈ వీడియో నిజమైనదా లేదంటే ఫేక్ వీడియోనా తేలాల్సి వుంది. మరోవైపు నెతన్యాహు మృతి చెందాడంటూ అంతర్జాతీయంగా కూడా పలు ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నెతన్యాహు బైటకు కనిపించకపోవడంతో మరీ అనుమానాలు బలపడుతున్నాయి.
వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పిన యువతి.. కానీ ఇంటికెళ్లి బలవంతంగా ఇంజెక్షన్?
వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పింది ఓ యువతి. అయితే ఆ యువకుడు ఆ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. రాంబాయి సినిమా తరహాలో ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో సిరంజి ద్వారా తన రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ - పోచారంలో జరిగింది. ఘట్కేసర్ చెందిన ఆ మహిళకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడనే ఆరోపణపై పోలీసులు మనోహర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ నిందితుడు, సదరు మహిళతో ప్రేమలో పడ్డాడు.
భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, కతీజా అనే మహిళ తన భర్త జాఫర్ నిద్రలో ఉన్నప్పుడు, తన స్నేహితుడి సహాయంతో ఇంట్లోనే ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె తన భర్త అంత్యక్రియలను కూడా నిర్వహించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం, కతీజా చింతలపూడికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నట్లు సమాచారం. వారి స్నేహానికి జాఫర్ అడ్డుగా మారాడని భావించి, వారు అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పటాన్చెరు గుడిసెలో దంపతుల హత్య.. ఏం జరిగింది?
నేరాల సంఖ్య రోజు రోజుకీ తెలంగాణలో పెరుగుతున్నాయి. పటాన్చెరులోని సిటిజన్స్ కాలనీలో శనివారం ఉదయం ఒక దంపతులు తమ గుడిసెలో హత్యకు గురై కనిపించారు. మృతులను సోమ్లా దశరథ్ (50), ఆయన భార్య మన్యమ్మ (45)గా గుర్తించారు. వీరు అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని పర్యవేక్షిస్తూ, జరుగుతున్న పనులను చూసుకునేవారు. ఆ దంపతులు నిద్రిస్తున్న సమయంలో, దుండగులు పదునైన ఆయుధంతో వారి తలలపై బలంగా కొట్టి హత్య చేశారు.
పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు కార్యక్రమాలకు శ్రీకారం
పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. తొలుత ఓనూరు జంక్షన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
కొలెస్ట్రాల్ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.