శుక్రవారం, 28 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి మరో ఒకటి నుండి రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. పని ప్రారంభించడానికి ముందు అనేక విధానాలు పూర్తి చేయాలి. అమరావతి ఓఆర్ఆర్ కోసం ఆర్థిక సిఫార్సులను పీపీపీ అంచనాల కమిటీకి పంపారు. ఆమోదం పొందిన తర్వాత, అవి ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్కు వెళ్తాయి. ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ముందు అనేక దశలు అవసరం. ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి త్రీఏ సిఫార్సులు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా త్రీఏ సిఫార్సులలో కొన్ని దిద్దుబాట్లు అవసరమయ్యాయి. ఎన్హెచ్ అధికారులు వాటిని తిరిగి పంపారు. అవి ఇప్పుడు తిరిగి సమర్పించబడ్డాయి.
డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి పుతిన్ న్యూఢిల్లీకి వస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్ రాబోయే రాష్ట్ర పర్యటన భారతదేశం, రష్యా నాయకత్వానికి ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన సహకరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మా ఫ్రెండ్స్తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)
ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రి పీఎ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ... నా ఫ్రెండ్స్ నిన్ను ఇష్టపడుతున్నారు. ఒక గంటసేపు వచ్చి వెళ్లు. వాళ్ల కోర్కె తీర్చు అని మహిళామంత్రి పీఎ సతీష్ నాకు మెసేజ్ చేసాడు. నా భర్త 2021లో కరోనా వల్ల చనిపోయాడు. దాంతో నాకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేట్లు చేస్తానని పీఎ సతీష్ నన్ను సంప్రదించాడు. నా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నగదు రూపేణా చాలా తీసుకున్నాడు.
అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్
అమరావతి నిర్మాణానికి రైతులు భూములిచ్చి పెద్ద త్యాగం చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేషన్
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆధార్ కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే ఇంటి వద్దే మొబైల్ నంబర్ను అప్డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు ఉడాయ్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం
శీతాకాలం ప్రారంభం అయింది. తినే ఆహరం పట్ల శ్రద్ధ చూపించటం… శరీర పునరుజ్జీవనానికి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవటం సమతుల్యత, శక్తిని పునరుద్ధరించడానికి ఒక సులభమైన మార్గం. ఈ సీజన్ దినచర్యలో సరిగ్గా సరిపోయే రెండు వంటకాలు ఆల్మండ్- స్ప్రౌట్స్ టిక్కీ చాట్, రోస్టెడ్ గోబీ-ఆల్మండ్ సూప్-రెండూ కాలిఫోర్నియా ఆల్మండ్స్తో శక్తివంతం అయ్యాయి, ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్కు ప్రసిద్ధి చెందిన సూపర్ఫుడ్.
సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.