బుధవారం, 11 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)
లివ్ ఇన్ రిలేషన్ సాగిస్తూ సమాజంలో పూర్తిస్థాయి ఎంజాయ్ చేస్తున్న జంటల్లో దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వున్నారని ప్రస్తుతం వైరల్ అవుతున్న వారి డ్యాన్స్ వీడియోను చూసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏమాటకామాట... దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఇలాగే డ్యాన్స్ చేస్తూ పోతే సినీ ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్సులేసేవారు కూడా ఆయన ముందు ఓడిపోతారంటున్నారు. అంతెందుకు.. దువ్వాడ-దివ్వెల ఇద్దరూ అలా స్టేజి పైన డ్యాన్సు చేస్తుంటే ఎదురుగా వారి డ్యాన్స్ చూస్తున్నవారు కుర్చీల్లో కూర్చోలేకపోయారట.
ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?
జూన్ 8న, వరంగల్ జిల్లాలోని ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (RMP) తన ఇంటి తాళం పగలగొట్టి, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారం దొంగిలించబడటం చూసి షాక్ అయ్యాడు. అయితే, తరువాత ఏమి జరిగిందో పెద్ద షాక్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి RMP అయిన గుర్రపు రామకృష్ణ తన ఇంటికి తాళం వేసి, అదే రాత్రి తిరిగి వచ్చి 16 తులాల బంగారం దోచుకున్నట్లు చూశాడు. అతని ఆశ్చర్యానికి పోలీసు దర్యాప్తులో దొంగ మరెవరో కాదు, అతని సొంత కొడుకు అని తేలింది.
బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)
పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమే. ఐతే కొంతమంది ఈ పుట్టినరోజు వేడుకను బీభత్సంగా చేసుకుంటూ వుంటారు. అది కాస్తా ప్రాణాల మీదికి తెస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి ఘటనలను కొందరు పోస్ట్ చేస్తూ జాగ్రత్తగా వుండండి ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోను షేర్ చేసాడు ఓ నెటిజన్. అందులో బర్త్ డే కేక్ పైన కొవ్వొత్తి వెలుగుతోంది. ఇంతలో అతడు ముఖానికి క్రీమ్ రాసాడు. అది చాలదన్నట్లు కొవ్వొత్తి వెలుగుతున్న మంట మీదుగా బర్త్ డే జరుపుకుంటున్న యువకుడికి స్ప్రే కొట్టాడు. అంతే... స్ప్రేతో పాటు మంటలు అతడి ముఖానికి అంటుకున్నాయి.
నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుంది. హర్యానాలో భార్యతో గొడవపడిన కారణంగా ఓ వ్యక్తి తన బిడ్డలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్ (45) అనే వ్యక్తి కూలీగా పనిచేస్తూ.. ఫరీదాబాద్లోని సుభాశ్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ కాలనీ రైల్వే ట్రాక్లకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది.
నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...
కేరళ రాష్ట్రంలోని కాసర్కోడ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రీయూనియన్ పేరుతో 50 యేళ్ల తర్వాత సమావేశమైన స్నేహితులు కొట్టుకున్నారు. నాలుగో తరగతిలో జరిగిన ఓ గొడవను గుర్తుకు తెచ్చుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ బాల్యపు గొడవకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.