మంగళవారం, 10 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
NASA: నాసా అధికారిక వెబ్సైట్లో బగ్ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన పదహారేళ్ల యువరాజ్ గుప్తా సైబర్ సెక్యూరిటీ రంగంలో సాధించిన విజయాలకు గాను వార్తల్లో నిలిచాడు. ఈ యువకుడు నాసా అధికారిక వెబ్సైట్లో ఒక ముఖ్యమైన బగ్ను గుర్తించగలిగాడు. ఈ విజయం అతనికి ప్రశంసా పత్రం, నాసా హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిపెట్టింది.
బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలికలకు హాని చేయడానికి భయపడే వాతావరణాన్ని సృష్టించాలని ఉన్నత పోలీసు అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో బాలిక హత్య, సామూహిక అత్యాచారం కేసుపై త్వరిత దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలతో సహా తెలంగాణ అంతటా అనేక ప్రాంతాలలో రాబోయే మూడు నుండి నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు, రాబోయే మూడు రోజులు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
DOST 2025: వెబ్సైట్లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్సైట్లో ఆన్లైన్లో సెల్ఫ్-రిపోర్ట్ చేయడంలో విఫలమైనందున 19,000 మందికి పైగా అభ్యర్థులు తమ డిగ్రీ సీట్లను కోల్పోయారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) పంచుకున్న సమాచారం ప్రకారం, DOST 2025లో మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్లో 60,428 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించబడ్డాయి. అయితే, జూన్ 6న ఆన్లైన్ స్వీయ-రిపోర్టింగ్ ముగియడంతో 41,285 మంది అభ్యర్థులు మాత్రమే తమ సీట్ల కేటాయింపును నిర్ధారించారు.
మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్పై కంగనా
ఎంతో సంతోషంగా తనతో భర్తతో కలిసి హనీమూన్కు వెళ్లిన భార్య... తన ప్రియుడు కోసం ఏకంగా కిరాయి మనుషులతో కట్టుకున్న భర్తను హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎంపీగా ఉన్న కంగనా మేఘాలయా హానీమూన్ హత్యపై ఆమె స్పందిస్తూ, ఆమె విడాకులు తీసుకోలేకపోయింది. తన ప్రేమికుడితో పారిపోలేకపోయింది. ఎంత హేమయైన ప్రవర్తన ఇది. మూర్ఖులను ఎపుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థఁ కోసం ఇతరులను ఇబ్బంది కలిగిస్తారేమో గానీ తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడుతారో ఊహించలేం. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యానించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.