సంబంధిత వార్తలు
- తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ : మొత్తం బడ్జెట్ రూ.2.75 కోట్లు
- ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్!!
- రహస్యంగా పెళ్లి.. బిడ్డతో వస్తానంటే బెదిరింపులు.. ఆపై కత్తిపోట్లు
- వృద్ధురాలైన అత్తను చీపురుతో కొట్టిన కోడలు- వీడియో వైరల్
- 70.23 కోట్ల గ్రాస్ లో ఖుషి - ఈ ఏడాది మాకు చాలా కలిసొచ్చింది : విజయ్ దేవరకొండ
పక్కన కూర్చున్న భట్టి.. రాహుల్ గాంధీ దోసెను తింటున్న కోమటి రెడ్డి
Rahul Gandhi
బీఆర్ఎస్ నాయకులకు రెండు ఫొటోలు పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. అందులో ఓ ఫొటోలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్క పక్కన కుర్చీల్లో కూర్చొని ఉండగా... కోమటిరెడ్డి వెంకట రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోసెను ఆరగిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం అని ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతోంది. మరో ట్వీట్లో రేవంత్ రెడ్డి కాలుమీద కాలు వేసుకొని ఉండగా, మల్లు భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది.
See this photo Sir,now do you say @KomatireddyKVR is sitting at @Bhatti_Mallu gari legs.?Stop politicising everything. In a public program things happen instantly,anything is not pre-planned.If it was planned so,then at Bhardradri Temple this same day where was Bhatti sitting.? pic.twitter.com/L0FwEPQyG3
— Suchith (@SohitINC) March 11, 2024
