సంబంధిత వార్తలు
- పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట
- భూలోకంలో చంద్రమండలం... భార్యకు కానుకగా చందమామపై ఇంటి స్థలం!
- పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లామైంది, పెండ్లి మండపంలో ఏం జరిగింది?
- పెళ్లి పీటలపై కూర్చుని పోలీసుల కోసం 100కి డయల్ చేసిన వధువు, ఎందుకు?
- రుతుక్రమంలో యువతి వివాహం.. అపవిత్రం చేసిందని విడాకులు.. అసలు సంగతేంటంటే?
కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
Hyderabadi NRI
అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జరపాలని జెడ్డాలోనే నిర్ణయించారు. ఎందుకంటే అలీ బంధువులు దాదాపు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి. అంతలోనే కరోనా లాక్డౌన్ విధించడంతో పెళ్లి వాయిదా పడింది. అలీ తల్లిదండ్రులు జెడ్డా వెళ్లలేకపోయారు.
ఇప్పటికీ కూడా వారికి వీసా రాలేదు. దీంతో పెళ్లి ఆలస్యమవుతుందని భావించి ఇరు కుటుంబాల పెద్దలు లేకుండానే నిఖా జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులు లేకుండానే అలీ నిఖా జరిపించారు. ఈ సమయంలో తండ్రిని గుర్తు చేసుకుని అలీ భావోద్వేగానికి లోనయ్యాడు.
