ధనత్రయోదశి.. శని మకరరాశిలో డబ్బు రాకకు కొత్త మార్గాలొస్తాయ్

శనివారం, 22 అక్టోబరు 2022 (09:55 IST)
దీపావళి కంటే ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధనత్రయోదశి వస్తుంది. ఈరోజు నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం, ధన ప్రవాహం ఉండవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 23, ధన త్రయోదశి నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.  
 
మేషరాశి: శని సంచారంతో మేషరాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేషరాశి ప్రజలు ధనలాభంతో పురోగమించే అవకాశాలను పొందుతారు. కొత్త వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేయవచ్చు.
 
మిథునరాశి : ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నివిధాల అదృష్టం కలిసివస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.  
 
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధన త్రయోదశి నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. 
 
వృశ్చికం : వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాకకు కొత్త మార్గాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది.

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments