ఉప్పు ఆరోగ్యానికి హానికరం? ఎందుకు? ఏమిటి? ఎలా?

సాధారణంగా మనం ఉప్పును కూరల్లో రుచి కోసం వేసుకుంటాం. దీన్నే సోడియం క్లోరైడ్ అంటాం. మన బరువులో కేజీకి 3 గ్రాముల కన్నా ఎక్కున మెుత్తంలో ఉప్పు వాడితే అది దేహానికి అత్యంత హాని కలుగజేస్తుంది.

సోమవారం, 7 మే 2018 (14:12 IST)
సాధారణంగా మనం ఉప్పును కూరల్లో రుచి కోసం వేసుకుంటాం. దీన్నే సోడియం క్లోరైడ్ అంటాం. మన బరువులో కేజీకి 3 గ్రాముల కన్నా ఎక్కున మెుత్తంలో ఉప్పు వాడితే అది దేహానికి అత్యంత హాని కలుగజేస్తుంది. ప్రాణాపాయం కూడా. ఉప్పును అంతకుమించి వాడితే దేహంలో జీవకణాల వెలుపల ప్రవహించే రక్తంలో కలుస్తుంది. ఆ ఉప్పుకణాల లోపల నుంచి నీటిని పీల్చుకుంటుంది. ద్రవాభిసరణం(ఆస్మాసిస్)తో కూడిన ఈ ప్రక్రియ జీవకణాలను ఇరువైపులా ఉండే పొరల మధ్య ఉప్పు సాంద్రత సమానంగా లేనప్పుడు జరుగుతుంది. 
 
కవచాలు ఉప్పును కణాలలోకి చొరబడటానికి వీలు కల్పించవు కాబట్టి దీంతో ఉప్పు ఎక్కువై రక్త ప్రవాహాన్ని పలుచబరచడానికి జీవకణాలలోని నీటిని పీల్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా తేమను కోల్పోయిన జీవ కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో దేహం పనిచేయడం మానేసి ఆ వ్యక్తి ప్రాణాలకే హాని సంభవివచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆ వ్యక్తి తినే ఆహార పదార్థల్లో వేసుకునే ఉప్పును బట్టివుంటుంది. 
 
అలాకాకుండా శరీర బరువును బట్టి 50 నుంచి 300 గ్రాముల ఉప్పును అదనంగా తీసుకునే వ్యక్తులకు మాత్రం ఉప్పు ప్రాణహాని కలిగిస్తుంది. సోడియం వలన మీ ఆరోగ్యానికి గుండెకు ప్రమాదం మీ రక్త ప్రసరణను తగ్గిస్తుంది. పొటాషియం వల్ల రక్తం ప్రసరణ కొంత మెరుగుపడుతుంది. ఎక్కువగా ఉప్పును తినడం వల్ల రక్తపోటుకు కూడా గురయ్యే ఆస్కారం ఉంది. 

అన్నీ చూడండి

ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసేసిన భర్త.. ఈ గొడవ అంతటితో ఆగలేదు..

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments