మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే?

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:34 IST)
మెంతులను ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా జుట్టు నెరవదు. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం. ఇంకా రక్తపోటు తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

అలాగే మెంతులను రోజూ డైట్‌లో చేర్చుకుంటే.. బరువు తగ్గుతారు. మధుమేహం దరిచేరదు. మెంతులను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పూట బాగా రుబ్బుకుని తలకు షాంపులా వేసి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత రోగాలను మెంతులు దూరం చేస్తాయి. వేసవిలో మెంతులను రోజూ ఒక స్పూన్ మేర నీటిలో నానబెట్టి మజ్జిగలో చేర్చి తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే వీర్యవృద్ధి చెందుతుంది. అల్లం ముక్కతో, అర స్పూన్ మెంతులను చేర్చి బాగా రుబ్బుకుని తీసుకుంటే పిత్త వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

బీఆర్ఎస్‌ అవినీతి ద్వారా రూ. 1,400 కోట్లు కూడబెట్టింది.. కల్వకుంట్ల కవిత

ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

కువైట్‌లో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఎడారిలో పూడ్చి పెట్టేశారు.. చంపేశారా.. లేకుంటే?

కిచిడీలో పురుగులు.. ఆస్పత్రి పాలైన 40మంది విద్యార్థులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎన్నికల ప్రక్షాళన.. SIRకి జూలై 24న గడువు

అన్నీ చూడండి

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

రెండో పెళ్ళి చేసుకున్న కలర్స్ స్వాతి

టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు

తర్వాతి కథనం
Show comments