ప్రత్యేక దోష శక్తి కిరణాలు ఎలాంటివారిపై వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి?

Written By సిహెచ్
Updated: బుధవారం, 25 మార్చి 2020 (23:31 IST)
నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహం నుండి అనుకూల మరియు వ్యతిరేకమనే రెండు రకాలైన శక్తి తరంగాలు ఒక కాంతి కిరణంలో ప్రయాణం చేసి ఈ భూమిని, దానిపై ఉన్న సమస్త జీవ, నిర్జీవ రాశులను చేరుతుండటం ప్రతీతి. 
 
పాజిటివ్ కిరణాలు శుభాన్ని, లాభాన్ని, మంచిని కల్గిస్తాయి. నెగటివ్ కిరణాలు కష్టాలను, బాధలను, దుఃఖాన్ని, నష్టాన్ని కల్గిస్తాయి. కాని శని గ్రహం మూడు ప్రత్యేక దోష శక్తి కిరణాలను ప్రసరింపచేస్తాడు. ఈ దోష కిరణాల ప్రభావం పొందిన రాశివారు తీవ్రమైన నష్టాన్ని, బాధలను, కష్టాల్ని పొందుతారన్నది విశ్వాసం. 
 
ఆ మూడు రకాల దోషాలు ఎలా వుంటాయంటే...
1. ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం
2. రెండున్నర సంవత్సరాలు అష్టమ శని దోషం
3. రెండున్నర సంవత్సరాలు అర్ధ అష్టమ శని దోషం
 
ఆయా దోషాలు పొందినవారు ఆయా దోష నివారణ చేయించుకున్నట్లయితే నెగటివ్ శక్తి తగ్గును. జాతకం ప్రకారం శనిదోషం ప్రకారం పండితుల సలహా మేరకు నివారణ చేయవచ్చు. లేదంటే ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించినట్లైతే శనిగ్రహ దోషాలచే ఏర్పడే కష్టాలు, నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అన్నీ చూడండి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

అన్నీ చూడండి

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

తర్వాతి కథనం
Show comments