Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్ల తద్దె రోజున ఉమాదేవిని పూజిస్తే..?

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా

Written By Kowsalya
Updated: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (15:46 IST)
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు.
  
 
ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరిపే అట్లతద్దె నాడు ఉమాదేవిని పూజించాలని పురాణాలలో చెబుతున్నారు. అలానే ఈ రోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి ఆ అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అలానే ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ రోజున ఈ నోమును ఆచరించడం వలన వివాహం కానివారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. వివాహమైనవారికి నిండు ఐదవతనం లభిస్తుందని చెబుతున్నారు. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

PV Sindhu: తిరుమల సుప్రభాత సేవలో పీవీ సింధు (video)

మహిళా ఎస్‌ఐపై దుశ్శాసన పర్వం... 21 మంది వైకాపా నేతలపై కేసు

ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్

అన్నీ చూడండి

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments