Webdunia - Bharat's app for daily news and videos

Install App

''షిరిడి'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో...

షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్ప

Written By Kowsalya
Updated: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:09 IST)
షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్పుకుంటుంటారు. ఓసారి బాబా భక్తుడైన శ్యామా పాము కాటుకు గురవుతాడు. పాముకాటుకు మంత్రం, మందిచ్చే వాళ్లు ఎంతమంది ఉన్నా అతను మాత్రం బాబా దగ్గరికే వస్తాడు.
  
 
బాబా అతనిని చూడగానే కిందికి దిగిపొమ్మని, పైకి వస్తే ఏం చేస్తానో చూడమని బాగా కోపంగా అంటారు. బాబా ధోరణి శ్యామాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు బాబా ఆ మాట అన్నది అతనిని కాదు. శ్యామా శరీరంలో ఎక్కుతోన్న విషాన్ని అనే విషయం అక్కడి వాళ్లకు అర్థమవుతుంది. బాబా మాట అతని కంటి చూపే విషానికి విరుగుడుగా పనిచేశాయని గ్రహిస్తారు. అతనికి ప్రాణ భిక్ష పెట్టిన బాబా పాదాలపై పడి శ్యామా కృతజ్ఞతలు తెలియజేస్తాడు.
About Author
Kowsalya

అన్నీ చూడండి

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

ఐరోపాలో తీవ్రమైన వేడిగాలులు... ఫ్రాన్స్‌లో కార్చిచ్చులు.. రవాణా వ్యవస్థలకు అంతరాయం

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయండి.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

08-08-2026 శనివారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

తర్వాతి కథనం
Show comments