Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడికి ఉపవాసం వుంటే పుణ్యం వస్తుందంటారు, కానీ షిర్డీ సాయి వద్దన్నాడు (Video)

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 12 జూన్ 2020 (18:00 IST)
ఉపవాసం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. భగవంతుడు వద్ద కోరిన కోర్కెలు నెరవేరాలంటే ఉపవాస వ్రతం పాటించాలని విశ్వాసం. ఐతే షిర్డీ సాయిబాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు.
 
ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు.
 

అన్నీ చూడండి

ఆసియాలోనే తొలిసారిగా సిమ్స్‌లో న్యూ జనరేషన్ బోన్-స్పారింగ్ హిప్ ఆపరేషన్

తిరునెల్వేలి గ్యాంగ్ రేప్ కేసు.. ముద్దాయికి ఉరిశిక్ష - పోక్సో కోర్టు తీర్పు

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?

వచ్చే యేడాది ఆ రెండు స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

అన్నీ చూడండి

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

07-09-2026 సోమవారం ఫలితాలు - పని, విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం...

తర్వాతి కథనం
Show comments