హైదరాబాద్ నగర శివారుల్లో పేలుడు - మహిళ మృతి

ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:12 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగరులో జరిగింది. ఇక్కడ ఉన్న ఓ చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనంద్ నగర్ పారిశ్రామికవాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు. అయితే, చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రంగముని తీవ్రగాయలపాలయ్యాయి. 

అన్నీ చూడండి

Allu Arjun: కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. హ్యాపీ రీ రిలీజ్‌

Sukku: సుకుమార్, బన్నీ వాస్ నిర్మాతలుగా ప్రియదర్శి కథానాయకుడిగా మూవీ

T. Gopichand : టి. గోపీచంద్ కొత్త చిత్రం సింగ టైటిల్ ప్రోమో రిలీజ్

సుత్తి వీరభద్రం, బ్రహ్మి హాస్యభరితమైన బీచ్ ప్రోమోతో అనిల్ రావిపూడి ప్రయోగం

Kiran Abbavaram: దర్శకుడిగా తొలి చిత్రం రియాలిటీ ని ప్రారంభించిన కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments