హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం.. ఇంజక్షన్లు వికటించి ఇద్దరు చిన్నారుల మృతి

బుధవారం, 2 మార్చి 2022 (13:11 IST)
హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, నర్సులు ఇంజక్షన్లు చేయకుండా ఆయాలు ఆ ఇంజక్షన్లను వేయడం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన క్ష‌ణాల్లో చ‌నిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ముక్కు ప‌చ్చ‌లార‌ని ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయేందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకా చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విష‌యంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆసుప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు.  

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments