Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనేటి టవర్స్‌లో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్

Written By సెల్వి
Updated: శనివారం, 26 మార్చి 2022 (10:47 IST)
అమీర్ పేట, ఓయో హోటల్‌ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బల్కంపేట ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. 
 
ఈ సమయంలో హోటల్‌ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్‌ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు.
 
రమేష్‌ను విచారించగా తాను జనార్దన్‌ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్‌ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. 
 
జనార్దన్‌ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్‌ మీరా, కో ఆర్టినేజర్‌ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. 

అన్నీ చూడండి

Kaka update: హైదరాబాద్ లో చిరంజీవి కాక చిత్రం కీలక షెడ్యూల్ ప్రకటన

Prabhas: వివేక్ ఒబెరాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రెబల్ స్టార్ ప్రభాస్

Upasana : తమ పిల్లలతో జన్మాష్టమి జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

Rambha Urvasi Menaka..Review : రంభ, ఊర్వశి, మేనక చిత్రంతో అల్లరి నరేష్ గట్టెక్కాడా? రివ్యూ రిపోర్ట్

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

తర్వాతి కథనం
Show comments