మహబూబ్‌నగర్‌లో నాగుపాము..

బుధవారం, 2 మార్చి 2022 (21:03 IST)
నాగుపాము మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. చెట్టుపై బుసలు కొడుతూ.. పడగవిప్పి రెండు గంటలకు పైగా చెట్టుపైనే వుంది. దీంతో పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఖాళీ స్థలంలో కొంతమంది రైతులు మిరపకాయలు ఎండబెట్టారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
 
కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెట్టుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. దీంతో ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments