హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ టెక్కీ సూసైడ్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (14:20 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. గత రాత్రి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తన చావుకు తన భర్తే కారణమంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది. 
 
అంతేకాకుండా, తన భర్త చేతిలో తాను ఏ విధంగా బాధలుపడిందన్న విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో వివరించింది. అలాగే, గతంలో తన భర్తపై పెట్టిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వివరాలను ఆమె వివరించింది. చివరగా తన తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అన్నీ చూడండి

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

Palla Burusu : పళ్ళబురుసు నుంచి జానపదంలో కొత్త సోకు సాంగ్ రిలీజ్

ప్రభాస్ స్పిరిట్‌లో కత్రినా కైఫ్.. దీపికా అలా చేయడంతో?

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

తర్వాతి కథనం
Show comments