గురువారం, 16 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 22 నవంబరు 2014 (17:35 IST)
ఎప్పుడూ ఎవరితోనైనా గొడవే..!
రమేష్ : ఒరే మన శ్రీనివాస్ ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతుంటాడ్రా.
కుమార్ : ఎలా చెప్పగలవు?
రమేష్ : నిన్న సినిమాకి వెళ్లినప్పుడు టిక్కెట్ చింపి లోపలికి వెళ్లమన్నాడని గేట్మెన్తో గొడవపడ్డాడ్రా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి ముఖ్య భద్రతాధికారురాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. చంద్రబాబుకి భద్రతకు అదనంగా 12x12 రెండు బృందాలుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. చంద్రబాబుకి భద్రత పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని పలు ఎన్నికల ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, సాధారణంగా మే 27, 28 తేదీల్లో జరిగే తన వార్షిక పార్టీ కార్యక్రమం మహానాడును వాయిదా వేయాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ ప్రతి సంవత్సరం పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మహానాడును నిర్వహిస్తుంది.
హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 81.86శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికల్లో రాష్ట్రం నమోదైన దాని కంటే దాదాపు 2శాతం ఎక్కువ. ప్రముఖుల అన్ని నియోజకవర్గాల్లో కుప్పం, పులివెందుల, పిఠాపురం, మంగళగిరిలో, రాష్ట్ర సగటు ఓటింగ్ శాతం కంటే ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా, బాలకృష్ణ హిందూపురంలో ఇది తక్కువగా ఉంది.
పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి
ఎన్నికల వేళ హింసాత్మక కేసులు నమోదవుతున్నాయి. రాజకీయ వివాదాల వల్లనో, వ్యక్తిగత కక్షల వల్లనో వీధుల్లోకి వచ్చి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఘటనలో హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే, మీర్పేటలోని లెనిన్ నగర్లోని వెంకట్ ఇంటిపై ఆయుధాలతో దాడి చేసిన దుండగులు దాడి చేశారు. నిందితులు సీసీ కెమెరాను ధ్వంసం చేసి వెంకట్ బైక్కు నిప్పు పెట్టారు. రాజు అనే వ్యక్తి నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video
ముళ్లపందిని వేటాడి ఆరగించాలని చిరుతపులి చాలా కష్టపడింది. రోడ్డు పైన కనిపించిన ముళ్లపందిని భోజనం చేయాలనుకుని దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. ఐతే ముళ్లపంది తన శరీరంపై వున్న ముళ్లతో చిరుతపులిని నానా తంటాలు పెట్టింది. కానీ ఎంతకీ పట్టువదలని చిరుత రోడ్డుపై జారుతూ, తలను నేలకు ఆనించి కింద నుంచి కరిచి తినేయాలని ప్రయత్నం చేసింది. దీనితో మరీ ఆగ్రహం చెందిన ముళ్లపంది తన శరీరంపై వున్న ఓ ముల్లును చిరుత నోటికి గుచ్చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకు. ఈ ఆకులో చేసిన టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు. మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు.
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.