గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 22 జనవరి 2016 (09:53 IST)
చిన్నముక్కను కూరలో వేశానండీ
"అదేంటే కూరలో సోపు వాసన వస్తోంది...?!" కోపంగా అడిగాడు సురేష్
"ఇంట్లో నిమ్మకాయలు అయిపోవడంతో... నిమ్మకాయల తాజాదనం ఆ సబ్బులో ఉందని అంటే, ఓ చిన్న ముక్కను కూరలో వేశానండీ.. అంతే...!!" చెప్పింది భవాని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు
జూన్ నాలుగో తేదీన మాకు పెద్ద పండుగే అని అంటున్నారు పిఠాపురం వాసులు. ఆ రోజున మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని వారు అంటున్నారు. ఆ రోజున మా ఊరికి పెద్ద పండుగే. మేకలు లెగుస్తాయో, కోడులు లెగుస్తాయో తెలియదు.. ఆ రోజు మాకు పండగే. మా దేవుడు పిఠాపురంలో అడుగుపెడుతున్నాడు అని పిఠాపురం ఓటర్లు ఉంటారు. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అధికార వైకాపా తరపున వంగా గీత పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులో వార్ వన్సైడ్ అన్నట్టుగా పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 2.30 లక్షల ఓట్లకు గాను, 2.10 లక్షల ఓట్ల వరకు పోలైయ్యాయి.
ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులోభాగంగా మాచర్ల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ధ్వంసం చేసిన కేసులో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో దాఖలు చేశారు. మరోవైపు, పిన్నెల్లి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి.. మహిళా ఉద్యోగికి నరకం చూపాడు.. వీడియో వైరల్
శానిటేషన్ సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోతో మహిళా ఉద్యోగికి నరకం చూపించాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం.. చివరికి?
భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం చేస్తున్న కొమురవెల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం నాగరాజును మల్టీజోన్-ఐ ఐజీ ఎస్వీ రంగనాథ్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భార్య మానస నిరసనకు దిగడంతో నాగరాజును ఐజీ సస్పెండ్ చేశారు.
ఎన్నికల కౌంటింగ్... గుంటూరులో గట్టి భద్రత.. నలుగురికి మించితే?
కౌంటింగ్కు ముందు గుంటూరులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసులు సీఆర్పీ బృందం ఎన్నికల కౌంటింగ్కు ముందు మాక్ యాంటీ-రైడ్ డ్రిల్ను నిర్వహిస్తుంది. యాంటీ-ఎలిమెంట్ దళాల ద్వారా అంతరాయాలను నిర్వహించడానికి, శాంతి భద్రతను కాపాడుకోవడానికి సిద్ధం చేస్తుంది. జూన్ 4న కౌంటింగ్ రోజున రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసి, గుంటూరులో 144 సెక్షన్ను అమలు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు
కొంతమంది వయసు తక్కువగా వున్నా వృద్ధుల్లా కనబడుతుంటారు. మరికొందరు 50 ఏళ్లు దాటిని 30 ఏళ్ల వారిలా కనబడుతుంటారు. అలాంటివారు అంత యవ్వనంగా వుండటానికి కారణం వారు తీసుకునే ఆహారం. అలాంటి ఆహారం ఏమిటో తెలుసుకుందాము. ఒమేగా 3 యాసిడ్లు కలిగిన సాల్మన్ చేపలు తింటుంటే శరీరం యవ్వనం సంతరించుకుంటుంది. పాలకూరలో వున్న విటమిన్ ఎ, సి, ఇ, కెలు యాంటిఆక్సిడెంట్లు, ఇనుముకి మంచి మూలం, దీన్ని చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది. అక్రోట్లోని ఆమ్లాలు చర్మాన్ని రక్షిస్తూ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తూ చర్మాన్ని మరింత తాజాదనంగా ఉంచుతాయి. కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు,
మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.