బుధవారం, 22 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 28 ఏప్రియల్ 2016 (15:42 IST)
కోడిపెట్టని తీసివ్వండి...
"ఈరోజు నా ప్రోగ్రాంలో టోపీలోంచి కుందేలు తీసిచ్చాను తెలుసా...?" తన భార్యతో చెప్పాడు మెజీషియన్ గొప్పగా.
"ఆహా... అలాగా...! అయితే ఇప్పుడో కోడిపెట్టని తీసివ్వండి... కోడికూర వండుకుందాం" అంది భర్తతో ఆ గడసరి భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, శుక్రవారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి తదితర ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారు : నాగబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు కె.నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సహా మిగిలిన 20 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్సభ అభ్యర్థులు గెలిచి శాసనసబ, పార్లమెంట్లలో అడుగుపెడతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, పోలింగ్ ప్రక్రియ ఏవిధంగా కొనసాగిందనే అంశాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
గణిత ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టుంగ సీతా రామాంజనేయులుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులు.. భార్యను గొంతుపై కాలుతో తొక్కి చంపేసిన భర్త....
పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానంటూ నిత్యం అనుమానిస్తూ వేధిస్తూ, గొడవలకు దిగుతున్న కట్టుకున్న భార్యను ఓ భర్త చంపేశాడు. గొంతుపై కాలుతో తొక్కి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు... జనగామ జిల్లాలోని లింగంపల్లికి చెందిన భూక్య రమేష్కు గత 2016లో సిద్ధిపేటకు చెందిన కమల(29) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు రిషిక(7), రోహిత్(4) ఉన్నారు. కొన్నేళ్లుగా వారు ఉప్పల్లోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో పని చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..
ఆరెంజ్ పండ్లను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఆరెంజ్లు డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆరెంజ్లో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. ఆరెంజ్లో అధిక విటమిన్ ఎ కంటెంట్ చూపును మెరుగుపరుస్తుంది. దృష్టిని మరింత మెరుగుపరుస్తుంది. ఆరెంజ్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.