మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
మంగళవారం, 17 మే 2016 (11:34 IST)
చదువుకుంటున్నాడా..
''హలో.. రవి ఉన్నాడాండి?''
''హా వున్నాడు..చదువుకుంటున్నాడు.''
''చదువుకుంటున్నాడా? అయితే రాంగ్ నెంబర్ సారీ...!''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!
అమలాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపు నుంచి వైద్యులు ఏకంగా 570 రాళ్లు తొలగించారు. ఈ రాళ్లను చూసిన వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ అపరేషన్ అమలాపురం ఏఎస్ఏ ఆస్పత్రిలో చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్ను అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ఆపరేషన్ చేయగా, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటుంది.
జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆయన మరోమారు చెప్పారు. జూన్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించేలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇపుడు కూడా మరోమారు ఇదే మాట చెబుతున్నట్టు తెలిపారు. జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిక్సర్ కొట్టబోతున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఒక వ్యూహకర్తగా పదేళ్ల అనుభవం ఉందని, ఆ అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైకాపా చిత్తుగా ఓడిపోబోతుంది అని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు.
జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ
జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబీకులచే వార్షిక 'చేప ప్రసాదం' ప్రజలకు పంపిణీ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జూన్ 8న జరిగే మృగశిర కార్తె సందర్భంగా పంపిణీని కొనసాగించాలని నిర్ణయించారు. వార్షిక ఆచారంగా, దూద్బౌలిలోని బథిని కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటిలో కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, అది చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది.
బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి
బోలారం ఆస్పత్రిలో చెట్టు కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తికి భార్యకు గాయాలయ్యాయి. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి బోలారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నిలబడి ఉండగా పెద్ద చెట్టు వారిపై పడింది. బోలారంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆ వ్యక్తి భార్యాభర్తలు చేరుతుండగా పెద్ద చెట్టు కూలింది. చెట్టుకిందకు వచ్చిన ఇద్దరికి గాయాలయ్యాయి.
తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు
తెలంగాణకు ఐఎండీ సమాచారం ప్రకారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో వేసవి వేడి నుండి ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే మితమైన ఉష్ణోగ్రతలు, తేమతో పాటు దోమల బెడద పెరిగిపోవడంతో కలుషిత ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి అప్రమత్తంగా వుండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..
ఆరెంజ్ పండ్లను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఆరెంజ్లు డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆరెంజ్లో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. ఆరెంజ్లో అధిక విటమిన్ ఎ కంటెంట్ చూపును మెరుగుపరుస్తుంది. దృష్టిని మరింత మెరుగుపరుస్తుంది. ఆరెంజ్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?
చాలా మంది కుర్చీలో కూర్చుని అదేపనిగా కాళ్ళూపుతుంటారు. మంచం, కుర్చీ, సోఫా, పిట్టగోడ, అరుగు ఇలా ఎక్కడ కూర్చొన్నప్పటికీ కాళ్ళూపుతుంటారు. ఈ అలవాటును మాత్రం మానుకోలేరు. ఆఖరికి పెద్దవాళ్లు ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. ఎంతగా నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది. నిజానికి ఇది ఓ అలవాటుగా చాలా మంది చెప్పుకుంటారు. కానీ, ఇది ఒక అలవాటు కాదని, ఆరోగ్యంలో లోపమేనని చెపుతున్నారు. దీనిని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలో కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి అని వైద్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.