శనివారం, 2 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మరో ఆరుగురుని బలి తీసుకున్న శంషాబాద్ ఓఆర్ఆర్, కారు అతివేగమే కారణం
శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారుతోంది. మరో ఆరుగురుని బలి తీసుకున్నది ఈ రోడ్డు. మితిమీరిన వేగంతో కారును నడపడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి వున్న లారీని అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఆ వేగానికి కారు లారీ కిందకి చొచ్చుకుని పోయింది. అందులో వున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బైటకు తీసారు. అక్కడ ప్రమాద దృశ్యాలు అతి భయానకంగా వున్నాయి. ప్రమాదంలో మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
నేనే సీఎం, మీరే మంత్రులు: ఎమ్మెల్యే అభ్యర్థులతో టీవీకె విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. నటుడు విజయ్ టీవీకే పార్టీకి 20 నుంచి 25 మధ్య స్థానాలు రావచ్చునని చాలామటుకు సర్వేలు తేల్చాయి. ఐతే టీవీకే చీఫ్ విజయ్ మాత్రం తన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో వేరేగా చెప్పేస్తున్నారట. తమిళనాడులో ఎన్నాళ్లగానో పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే మన దెబ్బకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని అని చెప్పేసారట. మే 4న మనమే గెలవబోతున్నాము. నేనే సీఎం కాబోతున్నాను. మీరు మంత్రులు. ముఖ్యంగా చెప్పేదేమిటంటే... గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లవద్దు. సంబరాలు అంటూ మీ నియోజకవర్గాలకు సైతం వెళ్లొద్దు.
భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయిన నెల రోజుల్లోనే భార్య తన ప్రియుడిని వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో
కేరళం రాష్ట్రంలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయం సమీపంలో ఘోరం జరిగింది. ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా ప్రాంగణంలో వున్న ఏనుగు ఒక్కసారిగా అదుపుతప్పింది. సమీపంలో వున్న ప్రజలపైకి దూసుకొచ్చింది. వారంతా తప్పించుకోవడంతో పక్కనే వున్న స్కూటర్లను తొండంతో ఎత్తి విసిరేసింది. అక్కడే వున్న కారును సైతం ఎత్తెత్తి కింద పడేసింది. ఏనుగు చేసిన ఈ బీభత్సంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగును అదుపులోకి తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మీదట అది మిన్నకున్నది. కాగా ఉత్సవాలకు జంతువులను ఉపయోగించవద్దని ఇప్పటికే జంతు ప్రేమికులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసారు.
తాజ్ ఎక్స్ప్రెస్పై దాడి ... ప్రయాణికుడికి గాయాలు (వీడియో)
జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ఝాన్సీకి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలులో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఝాన్సీ ప్రాంతాల మధ్య నడిచే తాజ్ ఎక్స్ప్రెస్ (నంబరు 12280)పై గుర్తు తెలియని దుండగులు ఐరన్ రాడ్తో దాడి చేయడంతో పెద్ద కలకలం చెలరేగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?
రాగులు. వీటిలో క్యాల్షయం పుష్కలంగా వుంటుంది. ఐతే మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలో ఇనుము శోషణకు మొలకెత్తిన రాగులు దోహదం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియ కోసం అధిక ఫైబర్ కంటెంట్ వీటి ద్వారా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కాల్షియం శోషణను పెంచడంలో పాత్ర వహిస్తుంది. గ్లూటెన్ రహిత ఆహారం కావాలంటే మొలకెత్తిన రాగులను తీసుకుంటుండాలి. మొలకెత్తిన రాగుల ఆహారం పాలిచ్చే తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేట్లు చేస్తుంది. అదనపు కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మొలకెత్తిన రాగులను తినవచ్చు.
Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?
కొందరికి బీరకాయలు పడవు అంటారు. ముఖ్యంగా బీరకాయ తిన్నప్పుడు పిక్కలు పట్టేయడం (Leg Cramps) అనేది అందరికీ జరిగే విషయం కాదు. కొంతమందిలో ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చలవ చేయడం లేదా వాయువు అనే అంశాలు దీని వెనుక ఉన్నాయి. బీరకాయ శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ప్రకారం, శరీరం అతిగా చల్లబడినప్పుడు రక్త ప్రసరణలో వేగం తగ్గి, కండరాలు ముఖ్యంగా కాళ్ళ పిక్కలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది నేచురల్ డ్యూరెటిక్గా పనిచేస్తుంది.
వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?
గోండ్ కతీరా. దీని గురించి చాలామందికి తెలియదు కానీ కొన్ని గ్రామాల్లో దీని వాడకం బాగానే చేస్తుంటారు. ప్రత్యేకించి వేసవిలో దీన్ని తింటుంటారు. ఈ గోండ్ కతీరా (Gond Katira), దీనినే తెలుగులో గోధుమ బంక అని కూడా అంటారు, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య సంపద. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఇది శరీరానికి ఒక నేచురల్ కూలర్లా పనిచేస్తుంది. దీనిలోని ప్రధాన ఆరోగ్య రహస్యాలు మరియు ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. గోండ్ కతీరాలో అద్భుతమైన చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఎండ దెబ్బ (Heat Stroke) తగలకుండా ఇది కాపాడుతుంది.
శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు. బాదం పప్పులు, వాల్నట్లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.