గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 1 డిశెంబరు 2014 (17:59 IST)
గంగా నది ఎక్కడ పుట్టింది?
మాస్టర్ : గంగా నది ఎక్కడ పుట్టింది.
లేపాక్షి : మీరు జాగ్రఫీ మాస్టారు, ఆ నది ఎక్కడ పుట్టిందో మీరు చెప్పాలి కానీ మేము కాదు..! ఖంగుతిన్నాడు మాస్టర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టెన్త్ మార్క్ లిస్టు కోసం స్కూలుకెళ్లిన బాలిక.. సహచర విద్యార్థి అత్యాచారం!!
పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను బలవంతంగా తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో కామాంధుడి స్నేహితులు మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగారు. దీనిపై బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఐదుగురు కామాంధులను జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
జస్టిస్ చెప్తుంటే పట్టించుకోరా అంటూ బుకాయింపు... కేటుగాడిని బొక్కలో వేసిన పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సోదరి పేరుతో మోసానికి పాల్పపడిన ఓ కేటుగాడిని పోలీసులు జైలుకు పంపించారు. ఆడ, మగ గొంతుతో మాట్లాడుతూ పోలీసులతో పాటు బాధితులను కూడా బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతూ వచ్చిన వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకి చెందిన గొట్టిపాటి సందీప్(23) డిప్లొమో చేశాడు. కేపీహెచ్బీకి చెందిన ఓ మహిళ విదేశాల్లో వీసా కోసం దళారులకు నగదు ఇచ్చి మోసపోయింది. ఆ వివరాలు తెలుసుకున్న సందీప్ ఏపీ హైకోర్టు జస్టిస్ తన సోదరి అని, నగదు, వీసా కూడా ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మించాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు.
పారిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి - లుకౌట్ నోటీసు జారీ
మాచర్ల జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం విడిచి పారిపోయాడు. పైగా, ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఈ ఈవీఎం విధ్వంసం కేసులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమై లుకౌట్ నోటీసులు జారీచేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంటూ అన్ని విమనాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పైగా, పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఇప్టికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు.
ఈసారి డోనాల్డ్ ట్రంప్కు ఓటు వేస్తా : నిక్కీ హేలీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, గతంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ ఈ దఫా మనసు మార్చుకున్నారు. ఎట్టకేలకు ఆయనకు మద్దతు పలికారు. రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. 'హడ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్'లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్నకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ఇప్పటివరకు ఆమె మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆమె మద్దతుదారులంతా క్రాస్ ఓటింగ్కు పాల్పడే ప్రమాదం ఉందని రిపబ్లికన్ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు.
ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసిన కోల్కతా హైకోర్టు
గత 2010-12 సంవత్సరాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 37 తరగతులను కొట్టివేస్తూ కోల్కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కొన్ని నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత 2012 నాటి వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 37 క్లాసులను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు,
మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.