మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
సోమవారం, 18 జనవరి 2016 (12:56 IST)
చీమలను చూస్తే భయమా.. ఎందుకు..?
"నాకు చీమలని చూస్తే భయమేస్తున్నది డాక్టర్..!'' అన్నాడు ప్రభు
''అవునా.. అలా ఎప్పటి నుంచి జరుగుతోంది..!" అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్
"నాకు షుగర్ వుందని పరీక్షల్లో తేలినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పాడు ప్రభు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నటి హేమ పాల్గొన్నారు... ఆ వీడియోపై విచారణ జరుపుతున్నాం : బెంగుళూరు సీపీ
ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో ఆ నగర పోలీసులు గుట్టురట్టు చేసిన రేవ్ పార్టీ వివరాలను బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలని చెప్పారు. ఇందులో తెలుగు సినీ నటి హేమతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారని చెప్పారు. ఈ రేవ్ పార్టీకి సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారని తెలిపారు. ఆ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఒకరని చెప్పారు. అయితే, తాను పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
పార్లమెంట్లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా
పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్నంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు ఏ ఒక్కరూ హాని తలపెట్టరేని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలో మరోమారు ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై అమిత్ షా స్పందించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, దేశ ప్రధానిగా మోడీ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కానీ, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, పార్లమెంట్లో బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఎన్నికల అనంతరం బైనాక్యులర్స్ వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, 24వ తేదీన వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి... ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపింది.
పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్
పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తన పార్టీ నాయకులతో పాటు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుతో స్థానిక ప్రజలతో చురుగ్గా మమేకమై వారి ఆదరణ పొందుతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ, జనసేన నాయకులు ఇప్పటికే పనిలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వన్నెపూడి జంక్షన్లో జరిగిన ప్రమాదంలో స్థానిక జనసేన నాయకుడు చెప్పుల నాని మరణించారు.
మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు
పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?
చాలా మంది కుర్చీలో కూర్చుని అదేపనిగా కాళ్ళూపుతుంటారు. మంచం, కుర్చీ, సోఫా, పిట్టగోడ, అరుగు ఇలా ఎక్కడ కూర్చొన్నప్పటికీ కాళ్ళూపుతుంటారు. ఈ అలవాటును మాత్రం మానుకోలేరు. ఆఖరికి పెద్దవాళ్లు ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. ఎంతగా నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది. నిజానికి ఇది ఓ అలవాటుగా చాలా మంది చెప్పుకుంటారు. కానీ, ఇది ఒక అలవాటు కాదని, ఆరోగ్యంలో లోపమేనని చెపుతున్నారు. దీనిని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలో కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి అని వైద్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
శరీరంలో యూరిక్ యాసిడ్కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్కు కారణమవుతాయి. ఆల్కహాల్ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు.. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది.
ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.