ఆదివారం, 5 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉత్తరప్రదేశ్ ఇటావాలో వచ్చి పడిన క్షిపణి... వామ్మో, అది ఇరాన్ నుంచి వచ్చిందా? (video)
ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం మధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటావా జిల్లాలోని సైఫై ప్రాంతంలో ఉన్న నంద్పూర్ గ్రామంలోని ఒక గోధుమ పొలంలోకి ఒక పెద్ద డ్రోన్ అకస్మాత్తుగా కూలిపోవడం స్థానిక నివాసితులలో భయాందోళనలను, గందరగోళాన్ని సృష్టించింది. అది ఇరాన్ యుద్ధ ప్రాంతం నుండి దారి మళ్లి వచ్చి అక్కడ పడిన ఒక క్షిపణి అయి ఉంటుందని ప్రజలు భయపడ్డారు. ఐతే అది మన దేశానికి చెందినదేనని తేల్చారు. దీనిపై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
మహిళలను బలహీనులుగా చిత్రీకరించవద్దు.. పెద్ద కుర్చీని వద్దన్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు వాడుక భాషలో మహిళలను తక్కువ చేసి మాట్లాడే సంస్కృతికి ముగింపు పలకాలని పిలుపు నిచ్చారు. తెలుగు సమాజంలో తెలియకుండానే మహిళలను అవమానించేలా కొన్ని పదబంధాలు వాడుకలోకి వచ్చాయని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఐఎంటి హైదరాబాద్లో వేడుకగా జరిగిన 2026 బ్యాచ్ స్నాతకోత్సవం
హైదరాబాద్: ఐఎంటి హైదరాబాద్, తమ విద్యాభ్యాసంను విజయవంతంగా ముగించిన 2024-2026 బ్యాచ్ విద్యార్థుల కోసం స్నాతకోత్సవ కార్యక్రమాన్ని క్యాంపస్లో నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రాన్స్వరల్డ్ ఛైర్మన్, 2025 ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత అయిన శ్రీ రమేష్ ఎస్ రామకృష్ణన్ హాజరుకాగా డీన్ అకాడమిక్స్, ప్రొఫెసర్(డాక్టర్) సౌరభ్ భట్టాచార్య నేతృత్వంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఎమ్టి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డా) కె ఎం బహరుల్ ఇస్లాం, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, అధ్యాపక బృందం కూడా పాల్గొన్నారు.
యూపీలో ఘోరం.. థార్ బండి రివర్స్ గేర్ వేసిన మనవడు.. బామ్మ మృతి.. ఎలా? (video)
యూపీలో ఘోరం జరిగింది. నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఓ మనవడు ఓ వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చాడు. చిన్న పొరపాటు ఆ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. తన మహీంద్రా థార్ వాహనాన్ని ఇంటి గ్యారేజీలో పార్క్ చేసేందుకు యత్నించిన ఓ యువకుడు.. అతని నాన్నమ్మ ఇంటి మెయిన్ డోర్ వేసేందుకు వెనుక నిలబడి వున్న విషయాన్ని గమనించక.. వెనక్కి తీసే క్రమంలో వెనక గేర్ వేశాడు.
ఆడపిల్లలు పుట్టారని అసంతృప్తి.. కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు..
ఐదేళ్ల కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు. ఒక తండ్రి తన ఐదేళ్ల కవల కుమార్తెలు గీతాంశి, గీతా నవికలను శుక్రవారం నాడు హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ గ్రామీణ మండల పరిధిలో ఉన్న జూబ్లీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, ఆడపిల్లలు పుట్టారనే విషయంపై ఉన్న తీవ్రమైన అసంతృప్తి కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. కచ్చు శ్రీశైలం అనే వ్యక్తిగా గుర్తించబడిన నిందితుడు, తన భార్య బయటకు వెళ్లిన సమయంలో కుమార్తెలను బైక్పై ఎక్కించుకుని వెళ్లి, బలవంతంగా వారికి పురుగుమందు తాగించి, ఆపై వారి మృతదేహాలను ఒక వ్యవసాయ బావిలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.