బుధవారం, 2 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా నిత్యామీనన్.!
అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి
కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం
కొత్తగా పెళ్లయిన అక్కాబావలతో సరదాగా గడిపేందుకు వచ్చిన మరదలి జీవితాన్ని నాశనం చేసాడు ఓ కామాంధుడు. మరదలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఆమె వీడియోను తీసిన బావ ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసాడు. తన కోర్కె తీర్చకపోతే ఆ వీడియోను నెట్లో పెట్టేస్తానని భయపెట్టడంతో బాలిక అతడికి భయపడి లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆమె పట్ల కామపిశాచిగా మారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తిక్మాఘర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి 2018లో వివాహం చేసుకున్నాడు.
ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?
ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువు పాము కాదు, నత్త. తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును, సముద్రంలో నివసించే ఈ జీవిని జియోగ్రఫీ కోన్ స్నైల్ లేదా కోనస్ జియోగ్రాఫస్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జంతువు అని చెబుతారు. ఒక పెద్ద తేలు తన వేటను చంపడానికి ఉపయోగించే విషంతో, కోనస్ జియోగ్రాఫస్ ఆ మొత్తంలో పదో వంతుతో కూడా అదే చేయగలదని చెబుతారు. ఈ సముద్ర జీవి ఇండో-పసిఫిక్ మహాసముద్రంలోని రాళ్లపై కనిపిస్తుంది. ఇది చాలా అరుదు సముద్రంలో చాలా లోతైన లోతులలో నివసిస్తుంది. ఇప్పటివరకు, దీనికి విరుగుడు అభివృద్ధి చేయబడలేదు. కోనస్ జియోగ్రాఫస్ దాని విషంతో 30 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)
కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ కెమేరా కంటికి చిక్కి వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియాలో ఇప్పటికీ పాపులర్. వెండితెర ఆఫర్ కొట్టేసిన ఈ అమ్మాయి ప్రతిరోజూ తన రీల్స్ను పంచుకుంటూనే ఉంటుంది. మోనాలిసా పంచుకునే రీల్స్ చూస్తూ ఆమెకి అభిమానులుగా మారేవారు క్రమంగా పెరుగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఏం జరిగిందో ఏమోగానీ మోనాలిసా ఏడుస్తూ కనిపించింది. ఆమె విపరీతంగా ఏడుస్తున్నట్లు కనిపించే వీడియో వైరల్ అవుతోంది. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా వున్నారు.
వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు
ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మరింత షార్ట్ కట్ ద్వారా సేవలను అందించాలనీ, వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాయాల్సిన పని లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 300 సేవలకు పైగా వాట్సప్ ద్వారా అందిస్తోందనీ, వాటిని రైతులు చక్కగా వినియోగించుకుంటున్నారని కితాబు ఇచ్చారు. ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా విక్రయించుకునేందుకు 70 వేల మంది రైతులు నమోదు చేసుకోగా వారిలో 16 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు తెలిపారు.
అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. అనంత్ అంబానీ వివాహాల నుండి ఇతర కార్యక్రమాల వరకు ఆయనకు సోషల్ మీడియాలో క్రేజ్ కనిపిస్తుంది. తాజాగా అనంత్ అంబానీ వీడియో వైరల్ అవుతోంది. దీనిలో అనంత్ అంబానీ నడుచుకుంటూ ద్వారక చేరుకున్నారు. అనంత్ అంబానీ కాలినడకన వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో, కొంతమంది అనంత్ అంబానీతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో క్యాప్షన్లో, అనంత్ అంబానీ తన కోరిక తీర్చుకోవడానికి కాలినడకన ద్వారకాధీశ ఆలయానికి చేరుకుని నమస్కరిస్తారని చెబుతున్నారు. తన తల్లి, తండ్రిలాగే అనంత్ అంబానీకి కూడా దేవునిపై లోతైన విశ్వాసం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?
చాలామంది ఉదయం ఆకలవుతుందని చేతికి దొరికిన పదార్థాలను తినేస్తుంటారు. ఐతే పరగడుపున కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. తింటే అనారోగ్యం బారిన పడతారు. అవేమిటో తెలుసుకుందాము. పరగడుపున అరటికాయలు తింటే కడుపులో ఎసిడిటిని పెంచుతుంది, ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పెరుగును అన్నంతో పాటు కానీ లేదంటే ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకుంటే మేలు చేస్తుంది, ఐతే ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యానికి కారణమవుతుంది. పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధిక స్థాయిల్లో వుంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటి సమస్య వస్తుంది.
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము. అల్పాహారం దాటవేయవద్దు. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు. ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు
అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది.
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది. అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది. నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం. వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.