శనివారం, 15 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ను గొడ్డలితో నరికి చంపేశారు
తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదు చేసిన తితిదే ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్టు శుక్రవారమంతా ప్రచారం జరిగింది. అయితే, ఆయనది అనుమానాస్పద మృతి కాదని హక్కా హత్యేనని వైద్యులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో తేలింది. దీనిపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు.
నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఆ రాష్ట్రంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంబవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది వరకు గాయపడ్డారు. మృతిచెందిన వారంతా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది కావడం గమనార్హం.
స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)
పెట్రోల్ బంకు వద్దకు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెనుక ఇద్దరు స్నేహితురాండ్రను కూర్చోబెట్టుకుని పాఠశాల విద్యార్థిని ద్విచక్ర వాహనాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఐతే వాహనం నడపడంలో ఎంతమాత్రం అలవాటు లేకపోవడంతో నేరుగా వచ్చి పెట్రోల్ పంపు వద్ద వున్న పెట్రోల్ స్టాండుని ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనాన్ని అదుపు చేయలేక అలాగే దూసుకెళ్లింది. బ్యాలెన్స్ చేయలేక అంతా కిందపడ్డారు. పెట్రోల్ బంకు వద్ద వున్న సీసీ కెమేరాలో అది కాస్తా రికార్డయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కాగా తల్లిదండ్రులు ఆ బాలికకు వాహనాన్ని ఎలా ఇచ్చారు... అంతా టీనేజ్ పిల్లలుగా కనిపిస్తున్నారు
కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అవ్వడానికి పడ్డ కష్టాలను గుర్తుచేసుకొని నవీన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలిచిన అనంతరం మా నాన్న, అమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొని రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చానన్నారు. జాగృతి ప్రెసిడెంట్ కవితకు తనతో మంచి సంబంధాలున్నాయని నవీన్ బాంబ్ పేల్చారు. నిజంగానే కవిత ట్వీట్ చేసినట్టుగానే కర్మ సిద్ధాంతం వల్ల టిఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ కూడా తనతో గతంలో బాగానే ఉండేవాడని, కానీ ఈ చెత్త రాజకీయాల వల్ల చెడిపోయాడన్నారు.
జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. యూపీఐ, కార్డ్ పేమెంట్ల నుండి ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, రిటైల్ ఔట్లెట్ల విస్తృత వినియోగం వరకు వినియోగదారులు చేసే లావాదేవీలు కూడా భారీ మార్పు దిశగా పయనిస్తున్నాయి. ఆభరణాలు కొనడం కావచ్చు, జీవనశైలి అవసరాలను అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ట్రావెల్ బుకింగ్స్ చేయడం కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిశీలించడం కావచ్చు… వినియోగదారులు ఎప్పటికప్పుడు రిటైల్, ఈ-కామర్స్ రెండింటిలోనూ ఉత్తమ ఆఫర్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి తమ మూడవ భారీ ప్రజా అవగాహన కార్యక్రమంగా ‘డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ సమ్మిట్’ను పంజగుట్ట మరియు గచ్చిబౌలి కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి కార్యక్రమం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, చండీగఢ్, శ్రీనగర్, త్రివేండ్రం సహా భారతదేశం అంతటా అనేక నగరాల్లో విస్తృతంగా జరిగిన బహుళ-స్థాన ప్రజా అవగాహన కార్యక్రమం. డయాబెటిస్ ఉన్నవారికి ఉచిత కంటి సంప్రదింపుల ఆఫర్ను నవంబర్ 30, 2025 వరకు ఆసుపత్రి పొడిగించింది.
sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు దృఢంగా మారుస్తుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. నువ్వుల నూనె వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్
పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది. ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు. దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు. దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి. మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించండి.