గురువారం, 19 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
pnr
Last Updated :
శనివారం, 22 అక్టోబరు 2016 (15:19 IST)
చచ్చిపోదామా....?
సుబ్బారావు.. ఏంటో రా... ఈ చదువులు... ఎంత చదివినా బుర్రకెక్కడం లేదు.
రామారావు.. అవున్రా... నాకూ అలానే ఉంది. ఐతే.. చచ్చిపోదామా..?
సుబ్బారావు.. వద్దురా బాబూ.. మళ్లీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలి. అది నా వల్ల కాదు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాలమూరు బయోసైన్సెస్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?
భారతదేశంలో అతిపెద్ద జంతు సంరక్షణ నెట్వర్క్ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఏపిఓ)లో సభ్యులుగా ఉన్న ఇరవై ప్రముఖ జంతు సంరక్షణ సంస్థలు, జంతువులపై తీవ్ర హింస, పదేపదే నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ కమిటీ ఫర్ ది కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్(సిసిఎస్ఈఏ)కి విజ్ఞప్తి చేశాయి.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!
దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. కొత్తగా నాలుగు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటిని ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్ 1.16, ఎన్.బి 1.8.1 కొత్త ఉపరకాలుగా గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ముఖ్యంగా మే నెల నుంచి ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ యేడాది ఇప్పటివరకు 113 మంది కరోనా బాధితులు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం: క్వెస్ట్ అలయన్స్, సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ ఏపి), లీడర్షిప్ ఫర్ ఈక్విటీ(ఎల్ఎఫ్ఈ) భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని 100 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల పిల్లల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు- ఏఐ) పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవటంతో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ మైలురాయిని వేడుక చేసుకోవటంలో భాగంగా, విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో జూన్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు "హ్యాక్ టు ది ఫ్యూచర్ ఆంధ్ర 2025" కార్యక్రమం నిర్వహించారు.
ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..
ప్రేమికుడిని నమ్మింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆ యువతిని ప్రేమికుడే హత్య చేసిన ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సంజయ్, రోష్నిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతాల్లో పడేసి పారిపోయాడు.
ఇజ్రాయేల్కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్
ఇరాన్ ఇజ్రాయేల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ఇజ్రాయేల్- ఇరాన్ వ్యవహారంలో అమెరికా తలదూరిస్తే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని అలీ ఖమేనీ హెచ్చరించారు. అలాగే శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దోసెలు. బియ్యం పిండి, మినుముల పిండి కలిపి మనం ప్రతిరోజూ దోసెలు తింటుంటాము. ఐతే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్థకమైన పోషకాలను కలిగినవి కలిపి దోసెలుగా పోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఓట్స్ దోసె, బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసెలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. క్వినోవా దోసె, పిండిలో క్వినోవా వాడటం వల్ల దోసెలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. చిరుధాన్యాలతో దోసె, బియ్యం స్థానంలో మిల్లెట్లను వాడటం వల్ల ఫైబర్, ఖనిజ కంటెంట్ పెరుగుతుంది.
ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
బాగా వేయించిన చికెన్. ఈ చికెన్ తినడం వల్ల బరువు పెరగడం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి వివిధ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ మినహా అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా దీనితో ముడిపడి ఉంది. బాగా వేయించిన చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన చికెన్ కేలరీలు, అధికంగా కొవ్వు కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తుంది.
విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన పానీయంగా టీ నిలువడం మాత్రమే కాదు, ప్రతి రోజా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా టీ ఉత్పత్తి 5.8 మిలియన్ టన్నులను అధిగమించడంతో, టీ పరిశ్రమ వేగంగా విస్తరించింది. భారతదేశంలో, ఎక్కువమంది ఇష్టపడే ఒక ప్రియమైన పానీయంగా టీ మిగిలిపోయింది, ఇక్కడ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2022 సంవత్సరంలోనే, భారతదేశం దాదాపు 1.2 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించింది, ఇది దాని సాంస్కృతిక- సామాజిక ప్రాముఖ్యతకు నిదర్శనం.
ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి
బెల్లం టీ. ఈ టీలో జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం టీ తాగితే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా, బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బెల్లం టీలోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.