చింతచిగురు పప్పు ఎలా చేయాలి?

గురువారం, 7 జులై 2022 (22:39 IST)
తొలకరి జల్లులు పలుకరించగానే చింతచిగురు కూడా వచ్చేస్తుంది. చింతచిగురుతో పలు వంటకాలను రుచికరంగా చేసుకోవచ్చు. చింతచిగురు-పప్పు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఏమిటంటే... పచ్చికారం 2 చెంచాలు, ఉప్పు పసుపు తగినంత, పచ్చిమిర్చి, కందిపప్పు అరకిలో, ఎండుమిర్చి 4, చింతచిగురు 200 గ్రాములు, ఒక ఉల్లిపాయ.

 
ఎలా తయారు చేసుకోవాలంటే..  ఉల్లిపాయ, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కందిపప్పు మెత్తగా ఉడికించాలి. చింతచిగురును పప్పులో వేసి, దానితో పాటు ఉల్లి, మిర్చి కూడా వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత పసుపు, కారం వేయాలి. ఆ తర్వాత పప్పు, చింతచిగురు అంతా కలిపి పాత్రలో బాగా మెత్తగా మెదపాలి. మరో పాత్ర తీసుకుని అందులో కాస్త నూనె వేసి తిరగమోతగింజలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. అంతే... పప్పు-చింతచిగురు కూర రెడీ.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments