కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

సెల్వి
శుక్రవారం, 21 నవంబరు 2025 (16:39 IST)
Snakes
కార్తీక మాసంలో కృష్ణానదిలో పాములు కనిపించాయని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కృష్ణానదిలో పాములు తిరగలేదని పామును పోలిన చేపలు కనిపించాయి. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల చేపలు చూసి ఉంటాం. అయితే పామును పోలిన చేపలు కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద వేలాదిగా దర్శనమిచ్చాయి. వీటిని ఈల్‌ జాతి చేపలు అంటారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీదా పాకగలవు.
 
అయితే పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వందలాది నీటి పాములు తరలివచ్చాయని అనుకున్నారు. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరికీ షాకిచ్చాయి. కానీ ఇవి పాములు కావని చేపలని జాలరులు తేల్చారు.

అన్నీ చూడండి

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments