సంబంధిత వార్తలు
- వైకాపా వల్లే పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకోపోయింది.. ఆనం రామనారాయణ రెడ్డి
- వైఎస్సార్సీపీకి మరో షోక్- పార్టీ సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా.. కారణం అదే?
- ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేస్తాం.."ఆడుదాం ఆంధ్రా" పేరుతో..?
- దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో.. వైకాపాకు కొత్త తలనొప్పి.. జగన్ ఏం చేస్తారో?
- వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్: నేను నీకు వున్నా అని నన్ను చేరదీశారంటున్న మాధురి
వైసీపీకి ఏలూరు మేయర్ దంపతుల షాక్.. ఏమైంది?
ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
ఈ లేఖను పార్టీ అధినేత జగన్కు పంపారు. ఇందులో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు.
అంతేగాకుండా మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు.
