ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రేపు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల...