సంబంధిత వార్తలు
- చేతబడుల నేపథ్యం మాఊరి పొలిమేర సక్సెస్ అయింది : నిర్మాత గౌరిక్రిష్ణ
- 'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
- ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ చండిక : చిత్ర యూనిట్
- స్వయంభూ కోసం కత్తి యుద్ధం చేస్తూ సవ్యసాచిగా మారిన హీరో నిఖిల్
- టీమిండియాకు భారీ షాక్ - ప్రపంచ కప్ నుంచి హార్దిక్ పటేల్ ఔట్!
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాములలంక గ్రామంలో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందారు.
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
