1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Two krishna farmers

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

current shock
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. 
 
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
 
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆహా ఏమి వింత!! ఓటర్ల జాబితాలో తప్పులు తడకలు.. పేరు మహిళది.. ఫోటో సీఎం జగన్‌ రెడ్డిది..