సంబంధిత వార్తలు
- ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...
- ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి
- ఒడిశాకు చెందిన అంకిత్ ఆచార్య, 46 నగరాలకు AI డాష్క్యామ్ల విస్తరణ
- మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
- AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు
సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం.. ఆ దేవాలయాలను కలుపుతూ..?
Bharat Gaurav Train
ఈ తీర్థయాత్ర పర్యటన ఒడిశాలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్లోని బాబా బైద్యనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, సాయంత్రం గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్గరి, ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమంలను కవర్ చేస్తుంది.
ఈ ప్రయాణం తొమ్మిది రాత్రులు, పది రోజులు ఉంటుంది. ఇందులో రైలు, రోడ్డు ప్రయాణం, వసతి, అన్ని కోచ్లలో ఐఆర్టీసీ సిబ్బంది పూర్తి సహాయం ఉంటాయి.
