సంబంధిత వార్తలు
- ఏపీలో స్కూల్ సమస్యా?... అయితే 9150381111కు ఫోన్ చేయండి
- తెలుగు యువతకు ప్రాధాన్యాన్నిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం : ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి
- ఏపీలో క్వారంటైన్ కేంద్రాలుగా పర్యాటక హోటళ్లు
- రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
- క్యాట్ ఎంట్రన్స్ కు ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు
ఏపీలో మరో 9,276 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 59 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరగా.. మరణాలు 1,407కు చేరాయి. 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు 20 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించారు.
ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
