సంబంధిత వార్తలు
- 6జీ నెట్వర్క్ పనిచేయడం ప్రారంభిస్తే.. స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లినట్లే?
- భారతీయ యువతకు 10 లక్షల ఉద్యోగాలు: ప్రధానమంత్రికి రాసిన లేఖలో గరుడ ఏరోస్పేస్ అగ్నీశ్వర్ జయప్రకాష్ వాగ్దానం
- నిరుపేద బాలికలకు గగన విహారం - చెన్నై టు హైదరాబాద్ ఉచిత ప్రయాణం
- ఆ బాలుడిని ఫ్లైట్లోకి అనుమతించని ఇండిగో-రూ.5 లక్షల జరిమానా
- నేపాల్లో విమానం అదృశ్యం - 22 మంది భద్రతపై ఆందోళన
దేశంలో కొత్తగా మర 2,338 కోవిడ్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 2,338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా బాధితుల్లో 19 మంది చనిపోయారు.
ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకుంటే 17,883 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 మందికి ఈ వైరస్ సోకింది.
మరోవైపు, 4,26,15,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 1,93,45,19,805 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు.
