జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. ఇక్కడ కేసుల నమోదు కూడా అదుపులోనే ఉంది. అయినప్పటికీ.. కరోనా వైరస్ పోవాలంటూ జార్ఖండ్ వాసులు ఏకంగా 400 గొర్రెలను గ్రామ దేవత ఆలయంలో బలిచ్చారు. ఈ ఘటన కొడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిధిలో ఉన్న ఉర్వాన్ గ్రామంలో జరిగింది. కరోనా మహమ్మారి బారి నుంచి తమ గ్రామానికి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతోనే ఈ పని చేశామని,...