సంబంధిత వార్తలు
- ‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’, భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత
- కేరళలో దారుణం.. వధువు తండ్రి హతం.. పిల్లనివ్వలేదని..?
- వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.. కన్నతండ్రే చంపేశాడు..
- విద్యార్థి అరాచకం.. మహిళా ప్రొఫెసర్ను అలా వీడియో తీశాడు..
- సినీ ఫక్కీలో కారు అడ్డగించి.. రూ.40 లక్షల దోపిడీ.. ఎక్కడ?
భార్యపై దాడి చేస్తున్నాడనీ... కుమారుడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు.. ఎక్కడ?
`
బెంగుళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తాలూకా వాణిగరహళ్లి గ్రామానికి చెందిన జయరామయ్యకు ఆదర్శ్ (28) అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవ పడుతుండటాన్ని చూసి, కుమారుడిని మందలించాడు. అప్పటికీ శాంతించకపోవడంతో కుమారుడిని పనస తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
